Home / MOVIES / కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే..?

కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే..?

 అచ్చం తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలా ఈ ప్రాంత యాష,భాషను పలికే ఏకైక హీరోయిన్ .. నేచూరల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ బక్కపలచు భామ తాజాగా నటిస్తూ ఈ నెల పదిహేడున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం  విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన  ఈ చిత్రాన్ని శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్, సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో క‌లిసి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు.

నక్సలిజం నేపథ్యంలో 1990ల్లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో విరాట పర్వం సినిమా తెరకెక్కింది. అయితే ఈ మూవీలో నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి పోషించిన ‘వెన్నెల’ పాత్రకు స్ఫూర్తి వరంగల్ కు  చెందిన సరళ అనే మహిళ అని డైరెక్టర్ వేణు ఇటీవల జరిగిన ఓ పంక్షన్ లో  చెప్పారు.

ఆమె కాల్పుల్లో మరణించింది. ఇటీవల ఆమె కుటుంబాన్ని హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి, దర్శకుడు వేణు, తదితరులు కలిశారు.  సరళ తల్లి సాయిపల్లవిని చూసి తన కూతురే వచ్చినట్లు సంబరపడింది. ఆడపడుచుకు ఇచ్చినట్లు చీర సారె ఇచ్చింది. ఆ కుటుంబ ఆప్యాయతకు సాయిపల్లవి కూడా కన్నీరు పెట్టుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat