Home / ANDHRAPRADESH / గుడ్‌ న్యూస్: రేట్‌ తగ్గిన వంట నూనె.. అమల్లోకి ఎప్పుడంటే!

గుడ్‌ న్యూస్: రేట్‌ తగ్గిన వంట నూనె.. అమల్లోకి ఎప్పుడంటే!

సామాన్యులకు కేంద్రం తీపికబురు చెప్పింది. వంట నూనె రేటును లీటరుకు రూ.15 తగ్గించింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

తగ్గిన ధరల ప్రయోజనాన్ని వెంటనే ప్రజలకు అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్రం ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం మేరకు పామాయిల్‌, సోయాబీన్‌, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ రేట్లను 5 నుంచి 11 శాతం తగ్గించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat