Home / ANDHRAPRADESH / వైసీపీ ప్లీనరీకి పోటెత్తిన జగన్‌ సైన్యం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌

వైసీపీ ప్లీనరీకి పోటెత్తిన జగన్‌ సైన్యం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌

వైసీపీ ప్లీనరీకి కార్యకర్తలు పోటెత్తారు. గుంటూరు జిల్లా చినకాకాని సమీపంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు ఏపీ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి.

ప్లీనరీ ముగిసిన అనంతరం కార్యకర్తలు తమ స్వస్థలాలకు బయల్దేరడంతో టోల్‌ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.  విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చెన్నై-కోల్‌కతా హైవేలో సందడి వాతావరణం కనిపించింది. ‘జై జగన్‌’ ‘జై వైఎస్సార్‌సీపీ’ నినాదాలతో ఆయా మార్గాలు హోరెత్తాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat