Home / ANDHRAPRADESH / అవే నాకు శాశ్వత అనుబంధాలు: జగన్‌ ట్వీట్‌

అవే నాకు శాశ్వత అనుబంధాలు: జగన్‌ ట్వీట్‌

రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సూపర్‌ సక్సెస్‌ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు దీనికి హాజరై విజయవంతం చేశారు. నేతల ఉత్సాహపరిచే స్పీచ్‌లతో ప్లీనరీ ప్రాంగణం హోరెత్తిపోయింది. ప్లీనరీ విజయవంతమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ కార్యకర్తలకు మరోసారి సెల్యూట్‌ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘నిరంతరం దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు… ఇవే నాకు శాశ్వత అనుబంధాలు! కార్యకర్తలూ అభిమానుల సముద్రంగా మారిన ప్లీనరీలో… చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు.. మీ జగన్‌ సెల్యూట్, మరోసారి!’’ అని జగన్‌ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat