Home / NATIONAL / దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్  కేసులు

దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్  కేసులు

గడిచిన ఇరవై నాలుగంటల్లో  దేశంలో కొత్తగా 16,678 కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా  కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,36,39,329కి చేరాయి. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కరోనా భారీన నుండి కోలుకున్నారు.

ఇప్పటివరకు 5,25,428 మంది కరోనా మహమ్మారితో మరణించారు. కరోనా  పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కరోనా పాజిటీవ్  యాక్టివ్‌ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది కరోనా మహమ్మారి వైరస్‌కు బలయ్యారు. 14,629 మంది డిశ్చార్జీ అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat