Home / SLIDER / మరో ఐదు గంటల్లో.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

మరో ఐదు గంటల్లో.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. పలు జిల్లాల్లో నదులు, చెరువుల్లోకి వరదనీరు చేరడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు రానున్న ఐదు గంటల్లో ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణలోని 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మిగిలిన జిల్లాలలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణశాఖ జారీ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat