Home / NATIONAL / రూ.2వేల నోట్ల కట్టలతో బ్యాగ్‌ దొరికితే.. కానిస్టేబుల్‌ ఏం చేశాడో తెలుసా?

రూ.2వేల నోట్ల కట్టలతో బ్యాగ్‌ దొరికితే.. కానిస్టేబుల్‌ ఏం చేశాడో తెలుసా?

తమది కాని రూపాయి దొరికినా కాజేసే వ్యక్తులున్న రోజులివి. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తనకు దొరికిన రూ.45లక్షలను నిజాయతీగా పోలీసులకు అప్పజెప్పాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది.

కాయబంధాలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీలాంబర్‌ సిన్హాకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్‌ దొరికింది. అందులో ఉన్నవన్నీ రూ.2వేలు, రూ.500 నోట్లే. నీలాంబర్‌ నిజాయతీని అందరూ మెచ్చుకున్నారు. పోలీసు అధికారులు ఆయనకు రివార్డు కూడా ఇచ్చారు. అయితే ఆ డబ్బు మాత్రం ఎవరిదన్న విషయం ఇంతవరకు తెలియలేదు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat