Home / SLIDER / బీజేపీ నేతకు కళ్యాణ లక్ష్మీ చెక్కు అందజేత

బీజేపీ నేతకు కళ్యాణ లక్ష్మీ చెక్కు అందజేత

సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలో  పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో బీజేపీ నేత పొన్నం శ్రీనివాస్ గౌడ్‌కు కల్యాణ లక్ష్మి చెక్కు ను ఆదివారం టీఆర్ఎస్ నేతలు అందజేశారు.

వివరాల్లోకి వెళ్తే.. పొన్నం శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహం ఇటీవలే జరిగింది. కాగా, శ్రీనివాస్ భార్య వాణి పేరిట కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 మంజూరయ్యాయి.ఈ మేరకు ఆదివారం టీఆర్‌ఎస్‌ నేతలు వారి నివాసానికి వెళ్లి చెక్కును అందజేశారు. దీంతో బీజేసీ నేత సంతోషం వ్యక్తం చేస్తూ..టీఆర్‌ఎస్‌ నేతలకు స్వీట్లు తినిపించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat