Home / SLIDER / తెలంగాణ పై బీజేపీ సరికొత్త కుట్ర

తెలంగాణ పై బీజేపీ సరికొత్త కుట్ర

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పచ్చగా ఉన్న బంగారు తెలంగాణలో మత గొడవలు సృష్టించడానికి  బీజేపీ పార్టీ సరికొత్త కుట్రలకు తెరతీసిందని రాష్ట్ర  హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ ఆరోపించారు. గత ఎనిమిదేండ్లుగా ఎంతో శాంతియుతంగా ఉన్న తెలంగాణను ఆగం చేసేందుకే గల్లీ నుండి ఢిల్లీ  వరకు బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు  పన్నుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని మహమూద్ అలీ పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నియంత్రణ.. నేరస్తులను పట్టుకోవడంలో .. సొమ్ము రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat