Home / SLIDER / Team India కి షాక్

Team India కి షాక్

టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా 10న అడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌ అయిన సెమీ ఫైనల్‌లో   టీమ్‌ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. హిట్‌మ్యాన్‌ కుడి చేయికి గాయమైందని సమాచారం. అయితే, గాయం తీవ్రమైందన్న వివరాలు తెలియరాలేదు. ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డ వెంటనే రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ను నిలిపివేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat