Home / NATIONAL / బీజేపీపై మనీశ్‌ సిసోడియా ఆగ్రహాం

బీజేపీపై మనీశ్‌ సిసోడియా ఆగ్రహాం

 భారతీయ జనతాపార్టీ .. మోదీ సర్కారు పై ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తూ  ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆ ప్రజలకు సేవ చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.

ఈ రోజు ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోందని, దాదాపు కోటిన్నర మంది ఢిల్లీ వాసులు ఓటు వేయబోతున్నారని, కాబట్టి సరిగ్గా పని చేస్తుందని నమ్మిన పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలని తాను ఓటర్లను కోరుతున్నానని సిసోడియా కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ప్రధాన కర్తవ్యమని, తాము గెలిస్తే ఢిల్లీని క్లీన్‌ చేస్తామని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat