Home / SLIDER / శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు

శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు

 భారత్ తరఫున ఈఏడాది అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాడు అయిన సూర్య కుమార్ యాదవ్ ను శ్రేయస్ అయ్యర్ అధిగమించాడు.

బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 86 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఈ ఏడాది మొత్తం 1,493 రన్స్ చేశాడు. ఆ తర్వాత సూర్య 1,424 పరుగులతో రెండో ప్లేస్ లో, కోహ్లి(1,304) మూడో ప్లేస్ లో ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat