Home / POLITICS / Politics : నిప్పుల చేరుక్కొనే నాయకులంతా ఒకే వేదికపై సమావేశమైన వేళ..

Politics : నిప్పుల చేరుక్కొనే నాయకులంతా ఒకే వేదికపై సమావేశమైన వేళ..

Politics రాష్ట్రపతి ద్రౌపది మూర్మం శీతాకాల విడుదకి హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈమెకు స్వాగత కార్యక్రమం పలికిన వేళ ఎన్నడూ చూడని వాళ్ళ ఆసక్తికర సన్నివేశాలు ఎదురయ్యాయి..

రాష్ట్రపతి ఇది ద్రౌపది ముర్మో శీతాకాల విడిదకి తెలంగాణకు వచ్చారు ఈ సందర్భంగా ఆమెకి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజల సైతం ఎన్నడూ చూడని విశేషాలు కనిపించాయి..

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్ తమిళిసై ఒకే వేదికపై కనిపించారు అలాగే కెసిఆర్ రాష్ట్రపతికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం అక్కడ ఉన్న మంత్రులు ప్రతినిధులను రాష్ట్రపతికి దగ్గరుండి కెసిఆర్ పరిచయం చేశారు.. అలాగే ఎప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకొని అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ ఒకే వేదికపై కనిపించారు అంతేకాకుండా రాష్ట్రపతికి ప్రజాప్రతినిధులను పరిచయం చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో పాటు స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో.. వరుస క్రమంలో నేతలంతా వేదికపైకి వస్తూంటే.. వాళ్లను రాష్ట్రపతికి కేసీఆర్ పరిచయం చేయగా.. వాళ్లు ఆమెకు స్వాగతం పలుకుతూ ముందుకు సాగారు. అలాగే ఆ ఫ్యూ లో ఉన్న బండి సంజయ్ స్టేజ్ పైకి రావడానికి సంకోచిస్తున్న సమయంలో కెసిఆర్ బండి సంజయ్ రావాలంటే పిలిచారు ఇదే క్రమంలో కోమటిరెడ్డి రావడంతో ఆయన్ని కూడా రాష్ట్రపతికి పరిచయం చేశారు.. తెలంగాణ ప్రజలంతా ఎప్పుడూ నిప్పులు చేరుకొని నాయకులు ఒకే వేదికపై కనిపించడం నిజంగా విశేషం అంటున్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat