Politics అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎప్పటికప్పుడు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ప్రతిపక్ష నేతలపై తనదైన రీతిలో వ్యాఖ్యలు చేయడానికి ఎవరైనా ఇతని తర్వాతే అనిపిస్తుంది అయితే తాజాగా మరొక అడుగు ముందుకు వేసి తొడ కొట్టారు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సవాలు విసిరారు అలాగే ముందు ప్రభుత్వాలు ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని వైసీపీ అన్న విధాల ఆదుకుందని అన్నారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏ విషయాన్ని నేను నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ప్రతిపక్షంపై విమర్శలు చేయడంలో ముందుంటారు అలాగే సంక్షేమ కార్యక్రమాల పైన పొగడ్తలు చేయడంలోనే ఎవరైనా ఇతని తర్వాతే అనిపించవచ్చు అయితే తాజాగా తడ కొట్టిన ఈయన కచ్చితంగా మళ్ళీ వైసిపి నే వస్తుందని అన్నారు..
న్యూ ఇయర్ సందర్భంగా గడప గడపకు కార్యక్రమంలో తమ్మినేని సీతారాం చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆంధ్రలో యువతను ముందు ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు ఇవన్నీ తనకు తెలుసని కచ్చితంగా మళ్ళీ జగన్ సీఎం అవుతారని అన్నారు సీఎం పాలన అంటే ఇదే అంటూ మరి నినాదాలు చేశారు ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.. అలాగే గత ప్రభుత్వాలు ప్రజలకు ఏవో చేస్తామంటూ ఎన్నో హామీలు ఇచ్చేయని కానీ చివరకు ఏమి చేయలేదని తెలిపాయి అలాగే ఇప్పటివరకు ఎందరో మోసపోయారని మళ్ళీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వమే వస్తుందని అన్నారు.. ఏ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని కానీ వైసీపీ మాత్రమే అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు..