Home / SLIDER / మహ్మద్ షమీకి కోల్ కత్తా కోర్టు కీలక ఆదేశాలు

మహ్మద్ షమీకి కోల్ కత్తా కోర్టు కీలక ఆదేశాలు

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీకి కోల్ కత్తా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్ కు నెలకు రూ.1.30 లక్షలు భరణం చెల్లించాలంది.

దీనిలో రూ.50వేలు వ్యక్తిగత భరణం కింద, మిగతా రూ.80వేలు ఆమెతో ఉంటున్న కుమార్తె పోషణకు కేటాయించాలంది. కాగా 2018లో షమీపై భార్య హసిన్ జహాన్ గృహహింస, వరకట్నం, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి.. నెలకు రూ.10లక్షల భరణం ఇవ్వాలని కోర్టులో దావా వేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat