Home / HYDERBAAD / సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తా

తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి తో కలిసి గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు గారు, 17వ డివిజన్ పరిధిలో కౌసల్య కాలనీ లో స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ గారితో కలిసి SNDP నాలా నిర్మాణ పనులను, లైబ్రెరీ మరియు డ్వాక్రా భవన నిర్మాణ పనులను, బనియన్ ట్రీ పార్క్ , రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

ఆనంతరం కాలనీ వారు ఏర్పాటు చేసిన సమవేశంలో పాల్గొని కాలనీ వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో NMC ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ గారు గౌరవ కార్పొరేటర్లు చిట్ల దివాకర్ గారు,సురేష్ రెడ్డి గారు, కోలన్ వీరేందర్ రెడ్డి గారు, కాసాని సుధాకర్ ముదిరాజ్ గారు, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి గారు,ఆవుల జగన్ యాదవ్ గారు, వెంగయ్య చౌదరీ గారు,చంద్రగిరి సతీష్ గారు, NMC బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ గారు , NMC మరియు ఆయా డివిజన్ బీఆర్ఎస్ అనుబంధ కమిటీ సభ్యులు, NMC ఉన్నత అధికారులు మరియు ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు , స్తానిక డివిజన్ కాలనీల అసోసియేషన్ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat