Home / SLIDER / మహ్మద్ అజారుద్దీన్ కు హైకోర్టు నోటీసులు

మహ్మద్ అజారుద్దీన్ కు హైకోర్టు నోటీసులు

తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, ప్రతినిధులు ఆర్.విజయానంద్, మీర్సమి అలీ, మహమ్మద్ యూసుఫ్ కు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు నోటీసులు జారీచేసింది.

2021-22లో హెచ్సీఏ నిర్వహించిన లీగ్ తమను అనుమతించాలంటూ 2021 ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్.. కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat