విక్టరీ వెంకటేష్ దేవుడిగా దర్శనం ఇవ్వనున్నాడు. వెంకటేష్ ఏంటి? దేవుడు ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. మరే లేదండి.. వెంకీమామ ఓ సినిమాలో చేస్తున్న రోల్ ఇది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ దేవుడిగా సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే వెంకటేష్ షూట్ కంప్లీట్ అయింది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన ఓ మై కడవులే సినిమాకు రీమేకే …
Read More »రన్నింగ్ ట్రైన్లో సెల్ కొట్టేయాలనుకుంటే.. కిటికీకి వేలాడిన దొంగ!
ట్రైన్ స్టార్ట్ అయిన టైంలో కిటికీ నుంచి ప్రయాణికుడు సెల్పోన్ కొట్టేయాలని ప్రయత్నించిన వ్యక్తికి చుక్కలు చూపించాడో ప్రయాణికుడు.. సెల్ కోసం దొంగ పెట్టిన చేయిని ప్రయాణికుడు గట్టిగా పట్టుకొని 15 కిలోమీటర్లు గాల్లోనే వేలాడదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీహార్లోని బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తోన్న ఓ ట్రైన్ సాహెబ్పూర్ కమాల్ స్టేషన్లో ఆగినపుడు ఓ వ్యక్తి కిటికీ లోంచి సెల్ …
Read More »అందరూ భోజనం చేసి వెళ్లండి డార్లింగ్.. అన్నా నువ్ సూపర్..!
పాన్ ఇండియా స్టార్ హోదాలో ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. పెద్దనాన్న కృష్ణం రాజు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నాడు. కృష్ణం రాజును కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులకు అంత బాధలోనూ ఆప్యాయంగా పలకరించారు ప్రభాస్. వచ్చిన వారందరికీ తప్పకుండా భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్ అంటూ చెప్పారు. ప్రభాస్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో …
Read More »తార్మార్ తక్కర్మార్.. దుమ్ములేపిన మెగాస్టార్, సల్మాన్..!
మోహన్ రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్ఫాదర్. త్వరలో ప్రేక్షకులను అలరించనున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ పంచుకుంది మూవీ టీమ్. ఇందులో చిరు, సల్మాన్ కలిసి అదిరిపోయే మాస్ బీట్కు స్టెప్పులేశారు. తమన్ స్వరపరిచిన తార్మార్.. అంటూ సాగే ఓ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఫ్యాన్స్ తార్మార్ తక్కర్మార్ అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే …
Read More »సార్.. అన్నం అడిగితే అమ్మ కొడుతోంది.. 8 ఏళ్ల బాలుడి కంప్లైంట్
ఆకలేసి టైంకు అన్నం అడిగితే అమ్మ కొడుతుందని 8 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. బాలుడి ఫిర్యాదుతో షాక్ అయ్యారు పోలీసులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీహార్ సీతామఢిలోని చంద్రిక మార్కెట్లో పోలీసుల దగ్గరకు వచ్చి ఓ బాలుడు ఏడుస్తూ నిల్చొన్నాడు. ఏమైందా అని పోలీసులు ఆరా తీస్తే.. ఆ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నానని, తండ్రి …
Read More »భార్య కూతుర్ని బట్టలిప్పి నడివీధిలో చావగొట్టిన టీచర్..!
భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్లోని జోధ్పుర్లో చోటుచేసుకుంది. జోధ్పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ …
Read More »పెళ్లి చేశారని పగ.. ప్రెగ్నెంట్ను కొడవలితో నరికి చంపిన వ్యక్తి..!
భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడ్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది భార్య. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న భర్త తమకు పెళ్లి చేసిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొడవలి తీసుకొని అతని ఇంటికి వెళ్లాడు. సమయానికి ఆయన లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆ వ్యక్తి భార్యను చంపేశాడు. కిరాతకమైన ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధిలో …
Read More »సెక్స్ కావాలంటూ 87 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త!
87 ఏళ్ల వృద్ధురాలిని 89 ఏళ్ల భర్త సెక్స్ కావాలని వేధిస్తున్న ఘటన గుజరాత్లోని వదోదర్లో చోటుచేసుకుంది. ఈ వేధింపులు భరించలేక ఆ ముసలి భార్య మహిళల కోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ హెల్ప్లైన్ 181 అభయంకు కాల్ చేసిన తన సమస్య తెలిపింది. వృద్ధురాలిని తన భర్త శృంగారం చేయాలని రోజూ తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హెల్త్ బాలేదని, …
Read More »మోదీ, కేటీఆర్ల దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్లోని రూబీ లగ్జరీ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. తాజాగా ప్రధానిమోదీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. – ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు. – అగ్రిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున …
Read More »సికింద్రాబాద్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి..!
సికింద్రాబాద్లోని రూబీ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మరణించగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. తాజాగా మరో వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మరణించినవారు, గాయపడిన వారిలో ఏపీ వాసులు ఉన్నారు. గాయపడిన వారిని సిటీలోని అపోలో, యశోద హాస్పిటల్స్కి తరలించారు. మృతులు వీరే.. ఈ ఘటనలో విజయవాడ రామవరప్నాడుకు చెందిన అల్లాడి …
Read More »