Home / KSR (page 176)

KSR

ఉరవకొండలో ఉద్రిక్తత..!!

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని,ఇతర సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మహాధర్నా చేపట్టారు.మహానేత వైఎస్సార్ హయాంలో ఉరవకొండ పేదలకు పట్టాలు ఇచ్చేందుకు 89 ఎకరాలు కొనుగోలు చేశారని… నేటికి వాటిని పేదలకు పంపిణీ చేయలేదని విమర్శించారు.ఎమ్మెల్యే ధర్నా విరమించేందుకు అధికారులు ప్రయత్నించారు.అధికారుల వివరణపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. see also:సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!! దీంతో ఒక్కసారిగా …

Read More »

సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!

బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లోవైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలను ఆమె ఖండించారు. …జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమని తేల్చి చెప్పారు . రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిన్నడిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రం …

Read More »

ద‌శాబ్దాల భూ వివాదాల‌కు ప‌రిష్కారం….మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి  కే తార‌క రామారావు మ‌రో ప్ర‌త్యేక‌త‌ను త‌న ఖాతాలో న‌మోదు చేసుకున్నారు. ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దకాలంగా ఉన్న భూ సంబంధిత వివాదాలకు  చొర‌వ‌తో నేడు ప‌రిష్కార మార్గం చూపించారు. దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ ఇటీవ‌ల ఎల్బీన‌గ‌ర్‌లో జ‌రిగిన మ‌న న‌గ‌రం కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్యలో ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కాల‌నీల నుండి భూ సంబంధిత వివాదాలు …

Read More »

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌కత్వంలో అన్న‌దాత‌ల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొత్తగా బిజినెస్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ పాలక మండలి నిర్ణయించింది. రైత‌న్న‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర అందించ‌డంలో భాగంగా బిజినెస్‌ వింగ్‌ ఏర్పాటుకు, బిజినెస్‌ మోడల్‌ను రూపొందించడానికి ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. see also:ప‌సుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ క‌విత వినూత్న కార్యాచ‌ర‌ణ‌ …

Read More »

ప‌సుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ క‌విత వినూత్న కార్యాచ‌ర‌ణ‌

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప‌సుపు రైతుల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో సుగంధ ద్రవ్యాల బోర్డ్ (స్పై సెస్ బోర్డ్) పసుపు పై వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్య్రమానికి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపి కవిత మాట్లాడుతూ పసుపు సాగును లాభసాటిగా మారుస్తామన్నారు. కేంద్రం పసుపు ప్రత్యేక సెల్ ను  ఏర్పాటు చేస్తోందని, దీనికోసం కార్యాచరణ  …

Read More »

రైతులకు కనీస మద్ధతు ధర..కేంద్రానికి మంత్రి హ‌రీశ్ లేఖ‌

కంది రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ‌ మంత్రి హరీష్ రావు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మార్కెట్ శాఖ అధికారులతో  బీఆర్కే భవన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధరల చెల్లింపు, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్నలు వంటి పంటల  మద్థతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందని చెప్పారు. …

Read More »

శ్యాంప్రసాద్‌రెడ్డి ని పరామర్శించిన సీఎం కేసీఆర్

పుత్రవియోగంతో బాధలో ఉన్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ (ట్రీ) ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు . తుర్క యంజాల్ లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సబ్యులకు సానుభూతి తెలిపారు . ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మండలి విప్ పల్లా రాజేశ్వర్ …

Read More »

రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శం..పోచారం

రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రైతుబంధు తో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.త్వరలోనే కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామన్నారు.ఆగష్టు 15 నుంచి రైతు బంధు జీవిత భీమా పథకం అమలులోకి వస్తుందనిఅన్నారు . ఈ పథకం కింద 50 లక్షల మందికి ప్రభుత్వం 1100 కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. …

Read More »

వచ్చే నెల 29న సికింద్రాబాద్ బోనాలు

ఎంతో ప్రాధాన్యత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వచ్చే నెల ( జూలై ) 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు . బోనాల …

Read More »

మరోసారి విజయ్ దేవరకొండకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ..మరోసారి తన గొప్ప మనస్సుతో సామాన్య ప్రజలకు దగ్గర కాబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు శనివారం జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకలో విజయ్‌కు ఉత్తమ కథానాయకుడి అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ ఆ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.ఈ విషయాన్నీ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat