తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి సప్త ముఖాలతో కాళ సర్ప దోష నివారకుడిగా ఈ సంవత్సరం దర్శనమివ్వనున్నాడు. మొత్తం 57 అడుగుల ఎత్తు.. 27అడుగుల వెడల్పు తో రూపుదిద్దుకుంటున్నాడు . మే 25న కర్ర పూజ తో అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13న వినాయకచవితి పండుగకు వారంరోజులముందే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం రూపం పూర్తవుతుందని ఖైరతాబాద్ గణపతి విగ్రహ శిల్పి రాజేంద్రన్ తెలిపారు. …
Read More »లవర్ ఫస్ట్ లుక్ విడుదల..!!
టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ తాజాగా నటిస్తున్న సినిమా లవర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను ఇవాళ ట్విట్టర్ ద్వారాసినిమా యూనిట్ విడుదల చేసింది. డెబ్యూ డైరెక్టర్ అనీష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో రాజ్ తరుణ్ హీరోగా రుద్ధి కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐత్ ఈ సినిమా మోషన్ పోస్టర్ లో రాజ్ తరుణ్ కొత్త హెయిర్ స్టైల్ కనిపించాడు. పిలకతో రాజ్ …
Read More »డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ లో ఇప్పటికే ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది.తాజాగా రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది .భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సబ్జెక్టులతో పాటు.. భవిష్యత్తులో ఉపయోగపడే IAS, IPS లాంటి పరీక్షల కోసం కోచింగ్ లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే నూతన విద్యావిధానానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది . see also:ఆదర్శంగా నిలిచిన కార్పొరేటర్ రంజిత్ రావు..!! …
Read More »షాది ముబారక్ ద్వారా రూ.1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే
పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ, ముస్లింల ఐక్యతకు, గంగా, జమునా తెహజీబ్ సంస్కృతికి తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోందన్నారు. see also:డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!! దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్కారు మైనారిటీల అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. రంజాన్ …
Read More »మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్..!!
తెలంగాణ రాష్ట్రంలోని భూములన్నీ ప్రాజెక్టుల నీటితో సస్యశ్యామంలో చేయలని ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్ అయ్యింది. శుక్రవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది .సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. ప్రాజెక్టు పనులను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు పలు ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి.. పనులను వేగవంతం చేశారు. see also:షాది ముబారక్ ద్వారా …
Read More »రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు. see also:వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..! రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి …
Read More »మంత్రి కేటీఆర్కు జర్మనీ సంస్థ ఆహ్వానం..!!
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో అంతర్జాతీయ అహ్వానం లభించింది. గతంలో బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినందున మరోమారు ఆహ్వానం పంపింది. జర్మనీకి చెందిన ఇండో జర్మన్ కోపరేషన్ అన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ తమ దేశంలో అధ్యయనానికి రావాల్సిందిగా అహ్వానం పంపింది. జర్మనీలో విత్తన ఉత్పత్తి అభివృద్ది ఇంప్లీమెంట్ ఏజెన్సీ అయిన ఏడిటి ప్రాజెక్ట్ ఈమేరకు మంత్రికి ప్రత్యేకంగా ఒక లేఖను రాసింది. గతంతో ఒకసారి …
Read More »ఆదర్శంగా నిలిచిన కార్పొరేటర్ రంజిత్ రావు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో..రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సహకారంతో గ్రేటర్ వరంగల్ 48వ డివిజన్ కార్పొరేటర్ గా బోయినపల్లి రంజిత్ రావు ఎన్నికై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను తన డివిజన్ లోని ప్రజలకు చేరవేస్తూ..నియోజకవర్గంలోనే మంచి పేరు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే రంజిత్ రావు వరంగల్ నగరంలో ఏ కార్పొరేటర్ చేయని విధంగా రంజాన్ పండగ పర్వదినం …
Read More »డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు రైల్వే భూమిని కేటాయించండి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిస్తాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పధకాన్ని సికింద్రాబాద్ లో భారీ స్థాయిలో చేపట్టేందుకు అనువైన ప్రభుత్వ స్థలాల కొరత నేపద్యమలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి అనువుగా నిలుస్తున్న లాలాపేట లోని ఖాళీ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల మంత్రి పద్మారావు గౌడ్ కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి …
Read More »సిద్ధిపేటలో ఆక్సిజను పార్కు..మంత్రి హరీష్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చేర్యాల గ్రామంలో రూ.1కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ ముస్త్యాల అరుణ, నాయకలు ఉన్నారు. అనంతరం …
Read More »