ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.అయితే వర్షాకలంలోనే ఎక్కువ మంది అనారోగ్యం పాలు అవుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. see also:ఇది నిజమేనా..!! కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకోసం.. మొదటగా వర్షాకలంలో అజీర్ణ వ్యాధి కలిగించే ఆహారాన్ని తీసుకోకూడదు. అంతేకాకుండా ఈ సమయంలో ఆకు కూరలు …
Read More »సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా.. వైద్య పరీక్షలు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించనుంది. వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేస్తూ, మెరుగు పరచడం కోసం ప్రభుత్వ ప్రవేశ పెట్టిన అనేక పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కార్ దవాఖానాల ద్వారా వైద్య సేవలు పొందే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వాళ్ళకి మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు కూడా అందించేందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ని …
Read More »నాగలి పట్టి ..దుక్కి దున్నిన స్పీకర్
తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మరో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటివరకు దేశంలో ఏ స్పీకర్ చేయని విధంగా కాసేపు రైతులా మారి నాగలి పట్టి దుక్కి దున్నాడు.గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో ఆయన పల్లె నిద్ర చేశారు. ఉదయం ప్రజలతో కలిసి వెళ్లి …
Read More »కాంగ్రెస్ కు బిగ్ షాక్..కేంద్రమాజీ మంత్రి కన్నుమూత..!!
కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి ఎల్.పి షాహి కన్ను మూశారు.గత కొన్ని రోజులుగా అయన అనారోగ్యంతో భాధపడుతున్నారు.అయితే తన కుటుంబ సభ్యులు ఎ యి మ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.చికిత్స పొందుతూ అయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.బీహార్ రాష్ట్రనికి చెందిన షాహి 1980 బిహార్ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా అడుగు పెట్టారు. 1984లో ముజఫర్పూర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు.
Read More »విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారాణి గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ వార్తలపై ఇప్పటికే ఒకసారి స్పందించగా..తాజాగా మరోసారి మనోజ్ స్పందించారు.ఓ నెటిజన్ మనోజ్ని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. see also:విక్రమ్ కే కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో..! దీనికి మనోజ్ “ప్రణతి నా దేవత ” అంటూ …
Read More »” కాలా ” మొదటి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
నిన్నప్రపంచవ్యాప్తంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన చిత్రం “కాలా”.ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. రంజిత్ పా దర్శకత్వంలో రెండోసారి కూడా రజనీ ఫెయిల్ అయినట్టే కనబడుతుంది. మొదటిసారి కబాలి సినిమాతో దెబ్బతిన్న రజినీకాంత్ ఇప్పుడు కాలా సినిమా తో కాస్త కోలుకున్నప్పటికి.. కలెక్షన్స్ అంతంతమాత్రం గానే కనబడుతున్నాయి. ప్రస్తతం కాలా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. మీరే చూడండి. see …
Read More »వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!
టీడీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబు నాయుడి పై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.బాబు నాలుగేళ్ల పాలన ఓ వినాశనం అని అన్నారు. నిన్నటితోఏపీలో టీడీపీ పార్టీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా అయన నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ట్వీట్ చేశారు. see also:జగన్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్షణ..! see also: ‘పత్ర్యేక …
Read More »ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు..సీఎం కేసీఆర్
ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. అల్లా దయతో తెలంగాణ …
Read More »మరోసారి ఫిదా అయిన సమంత..!!
ప్రముఖ సినీ నటి సమంత,రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఇప్పటికికూడా విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ సినిమాలో ‘రంగమ్మ.. మంగమ్మ’ పాట చాలా పాప్యులర్ అయిపోయింది. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ నచ్చేసింది. ఇటీవల ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను సమంత కూడా రీట్వీట్ చేసింది. see …
Read More »ఇది నిజమేనా..!!
పశువధపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత దేశంలో బీఫ్ పాలిటిక్స్ రాజుకుంటున్నాయి. అనుకులంగా కొందరు వ్యతిరేకంగా మరికొందరు వాదులాడుకుంటున్నారు. వేద బ్రాహ్మణులకు కూడా వారి భోజనంలో “బీఫ్” ఉండేదని వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది అనే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోస్ట్ యాజ్ టిజ్ గా కింద ఉంచుతున్నాం… see also:మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..? 1 – “ అధో …
Read More »