ఒక చిన్నసాయం చేస్తే అది మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది.అలాంటిదే ఓ పోలీస్ చేసిన చిన్న సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆ పొలీస్ చేసింది చిన్న సాయం కాదు..పెద్ద సాయామే . రోడ్డు దాటడానికి కష్టపడుతున్న ఓ వృద్ధుడిని తన భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లి రోడ్డు దాటించాడు ఆ పోలీస్. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటనకు …
Read More »హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్, రాణిగంజ్ బాంబే హోటల్ సమీపంలోని పెయింట్ గోదాములో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు . భారీ శబ్దాలతో గోదాములోని పేయింటింగ్ డబ్బాలు పేలాయి. పక్క భావానికి కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోయినా..భారీగా …
Read More »ఈ బాబుకి పవన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఏపీ లోని విశాఖ జిల్లాలోని పాయకరావుపుటలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పవన్ ఈ నెల 5న పార్టీ ప్లెక్సీలు కడుతూ చనిపోయిన ఇద్దరు తన అభిమానుల ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా భీమవరపు శివ కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. విద్యుత్ షాక్ ఘటనలో చనిపోయిన శివ భార్యను ఓదార్చి తక్షణ సాయంగా 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. …
Read More »గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ..!!
ఇవాళ గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు.గవర్నర్ నరసింహన్ గత ఐదు రోజులు దేశ రాజధాని డిల్లీ లో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ చేరుకున్న తరువాత సీఎం కేసీఆర్ వెళ్లి కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ , సీఎం చర్చించారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా… తెలంగాణ, ఏపీల్లోని పరిస్థితులను గవర్నర్ … ప్రధానమంత్రి, హోంమంత్రి… ఢిల్లీ పెద్దలకు …
Read More »సిల్లీ ఫెలోస్ ఫస్ట్ లుక్ రిలీజ్..!!
తెలుగు ప్రజల మనసు దోచుకున్న సూర్యవంశం, సుస్వాగతం లాంటి మంచి హిట్ సినిమాలో డైరెక్షన్ తో అదరగొట్టిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్. తాజాగా హాస్య నటుడు సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఇవాళ సిల్లీఫెలోస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. see also:పవన్ గురించి చెప్పిన …
Read More »రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ
తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత నాలుగు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు . see also:ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారిణి..!! see also: దామోదర్రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో …
Read More »ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారిణి..!!
స్వచ్ఛ తెలంగాణలో భాగంగా జీహెచ్ఎంసీ నగరంలో వేర్వేరుగా పొడి చెత్త, తడి చెత్త సేకరణ కోసం ప్రతి కుటుంబానికి రెండు చెత్త డబ్బాలను అందజేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఒక వైపు తన అధికార కార్యక్రమాలను నిర్వర్తిస్తూనే..స్వచ్చ హైదరాబాద్ లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన తడి చెత్త పొడి చెత్త ను వేరుచేసి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుంది హైదరాబాద్ వెస్ట్ జోనల్ కమిషనర్ ,ఐఏఎస్ అధికారిణి దాసరి హరిచందన. SEE …
Read More »అద్భుతమైన ఫీచర్స్ తో షావోమి రెడ్ మీ Y2
మొబైల్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ తో అద్బుతమైన ఫోన్లను అందిస్తున్న చైనా మొబైల్ దిగ్గజ కంపెనీ షావోమి రెడ్ మీ వై సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. అయితే ఇప్పటికే Y1 డివైస్ అమ్మకాలతో ఉత్సాహంగా ఉన్న కంపెనీ తాజాగా ఫైండ్ యువర్ సెల్పీ అంటూ Y 2 స్మార్ట్ఫోన్ను ప్రారంభించింది. see also: 3GB/32GB స్టోరేజ్, 4GB/64GB స్టోరేజ్ వేరియంట్లలో, గోల్డ్, డార్క్ గ్రే …
Read More »కాలా సినిమా నుండి ‘చిట్టమ్మా’ వీడియో సాంగ్ విడుదల
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం “కాలా”.ఈ చిత్రం గురువారం ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే.మురికి వాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాలని భావించిన చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం చిట్టమ్మా అనే వీడియో సాంగ్ విడుదల చేశారు.మరి ఆలస్యం చేయకుండా ఆ సాంగ్పై మీరు ఓ లుక్కేయండి. see also:
Read More »ఇవాలే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు..!!
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా మే 14 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,20549 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.పరీక్షలకు హాజరైనవారిలో 1,25,960 మంది …
Read More »