Home / KSR (page 191)

KSR

అమిత్‌ షాకి బిగ్ షాక్..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకి ఊహించని షాక్ తగిలింది . రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని ఎన్డీయే మిత్ర పక్షం శివసేన తేల్చి చెప్పిది.‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇవాళ ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ థాకరేతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పత్రిక ‘సామ్నా’ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు …

Read More »

ప్రతిభావంతులకే ఉద్యోగులు..మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. రోడ్లు,భవనాల శాఖలో అక్రమాలకు తావు లేదని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . కాంగ్రెస్ పార్టీ హయంలో అక్రమాలు జరిగేవన్నారు. ఈ రోజు TSPSC ద్వారా ఆర్ అండ్ బీ శాఖలో ఎంపికైన AEE అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు . see also:సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..! ఈ సందర్భంగా అయన …

Read More »

నిరుద్యోగులకు టీ సర్కార్ గుడ్ న్యూస్

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల భర్తీలను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC.. జూన్ 6వ తేదీ బుధవారం మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖలో 200 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌ వైజర్, 13 గ్రేడర్, 9 …

Read More »

సంగారెడ్డి లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్

ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని బుదేరా లో 5.5 కోట్లతో నిర్మించిన సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాల ,భవనాన్ని మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు.అనంతరం 85 లక్షల తో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం మీడియా తో మాట్లాడిన మంత్రి హరీష్ రావు గత పాలకులు దళితుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని చెప్పారు. ఎస్సీ …

Read More »

సీఎం కేసీఆర్ నిజమైన రైతుబంధు..తనికెళ్ల భరణి

అన్నదాతలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పథకంలో భాగంగా కొంతమంది పెద్ద పెద్ద రైతులు,ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ,పారిశ్రామికవేత్తలు ఆ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు.అందులోభాగంగానే ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కును …

Read More »

ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!!

ఎయిర్ టెల్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.ఇప్పటివరకు ఎయిర్ టెల్ సంస్థ ఫ్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సెల్యులర్ సేవలు, హోమ్ బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ తదితర సేవల్లో ఉన్న విషయం తెలిసినదే. అయితే ఇకనుండి ఎయిర్ టెల్ సేవల్లో ఒక్కటికి మించి వాడే వారికి ఇకపై వేర్వేరు బిల్లులు జారీ చేయకుండా ఎన్ని కనెక్షన్లు, సేవలు పొందుతున్నా గానీ ఒకే సమగ్రమైన బిల్లు జారీ చేస్తుంది. అంతేకాదు ఆ …

Read More »

నెదర్లాండ్స్‌ ప్రధానికి సోషల్ మీడియా ఫిదా..!!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెదర్లాండ్ (డచ్) ప్రధానమంత్రి మార్క్ రుట్టే వీడియో నే కనపడుతుంది.ఎందుకంటే అయన చేసిన చిన్న పని ఆయనే సరిదిద్దుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నెదర్లాండ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సభలోకి వెళ్లటానికి బయలుదేరారు. నడుస్తూనే ఓ చేతిలో ఫైల్, మరో చేతిలో కాఫీ కప్పు పట్టుకుని మరో అధికారితో మాట్లాడుతూ వస్తున్నారు. సెక్యూరిటీ వింగ్ దాటే సమయంలో ఆయన చేతిలో కాఫీ కప్పు …

Read More »

స్పీకర్ సుమిత్రామహాజన్‌ సంచలన నిర్ణయం..

లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నది.పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు.వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈరోజు …

Read More »

మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో,వీడియోకు ఫ్యాన్స్ ఫిదా

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇప్పటికి కూడా విజయవంతంగా దూసుకుపోతుంది.అయితే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్..తరువాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.అందులోభాగంగానే మహేష్ ఆ సినిమాలో కొత్తగా కనిపించనున్నారు.అయితే ఇప్పటివరకు ప్రిన్స్ ఏ సినిమాలో కూడా గడ్డం తో,మీసంతో కనిపించలేదు.కానీ 25వ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాని మహేష్‌ స్వయంగా తెలిపాడు. Superstar @urstrulyMahesh New Look ? …

Read More »

బీజేపీకి అయోధ్య పూజారి శాపనార్థాలు..

గతకొన్ని రోజుల నుండి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా..బారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే.అయితే బీజేపి ఓటమిపై అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య ఎస్ దాస్ స్పందించారు. 2014 ఎన్నికల్లో శ్రీరాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి, ఆపై ఆయన్ను మరచిపోయినందునే బీజేపీ పార్టీ అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నదని ఆచార్య ఎస్ దాస్ శాపనార్థాలు పెట్టారు.2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, వెంటనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat