Home / KSR (page 192)

KSR

మీరు ఏసీ వాడుతున్నారా..?

సాధారణంగా ప్రస్తుతం ఇంట్లో నైనా అఫిసుల్లోనైనా ఫ్యాన్ల కంటే ఏసీ లనే ఎక్కువగా వాడుతున్నారు.ఎందుకంటే ఏసీ క్రింద కుర్చున్నమంటే వేసవి తాపం అస్సలు తెలియాదు.అయితే ఏసీ వల్ల చల్లని గాలి అందే మాట ఎలా ఉన్నప్పటికీ దాని వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. see also:నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!! 1 కళ్లు పొడి బారిపోయే సమస్య ఉన్న వారు ఏసీల కింద కూర్చోరాదు. …

Read More »

సీఎం కేసీఆర్ దయతో మేం బాగున్నాం..!!

గులాబీ దళపతి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ..అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.అందులో భాగంగానే అశావర్కర్లకు జీతాలు పెంచి వారిని అన్ని విధాలుగా ఆదుకుంది.వారి జీవితాలను తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది.ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!! ఈ సందర్భంగా ‘‘కేసీఆర్‌ దయతో మేం బాగున్నాం. …

Read More »

అగ్రిగోల్డ్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!!

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయానికి సంబంధించినకేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల వరకు ఆస్తుల కొనుగోలుకు వెనకడుగు వేసిన జీఎస్సెల్ గ్రూప్.. మళ్లీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు విచా రణసందర్భంగా కీలకపరిణామాలు ఏర్పడ్డాయి. see also;నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.! అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జీఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది.. …

Read More »

ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!!

రైతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు బీమా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు ఈ సర్వే కొనసాగనుంది. పట్టాదారు పాసు పుస్తకం పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతి రైతు ఇంటికెళ్లి 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. తర్వాత ఆ రైతులకు నామినీ …

Read More »

డైరెక్ట‌ర్స్ మీటింగ్‌..అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ అంద‌రూ సోమ‌వారం సాయంత్రం డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఇంట్లో స‌మావేశ‌మై మంచి పార్టీ తో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.. దీనికి ప్ర‌స్తుతం లీడింగ్‌లో ఉన్న డైరెక్ట‌ర్లంతా హాజ‌ర‌య్యారు.సరదాగా వారందరు కలిసి ఒక ఫోటో దిగారు.ఈ ఫోటోను వంశీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.దాంతో ఆ ఫోటో ఉదయం నుంచి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ క్రమంలోనే వంశీ చేసిన ఆ ట్వీట్ …

Read More »

2022 నాటికి తెలంగాణలో ప్లాస్టిక్ నిషేధం.. మంత్రి జోగు రామన్న

తెలంగాణ లో 2022 నాటికి ప్లాస్టిక్ ను నిషేదించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న 5 రోజుల జాతీయ సదస్సు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి జోగురామన్న హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ సదస్సులో పాల్గొన్న అనంతరం మంత్రి జోగు రామన్న తెలంగాణభవన్ గురజాడ సమావేశ మందిరంలో …

Read More »

ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు..మంత్రి హరీష్

ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు . మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతీ మైనార్టీ విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నామని మంత్రి హరీష్ అన్నారు . ఈ రోజు నుంచే రైతు బీమా …

Read More »

హెచ్ఎండిఏ పైన సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

అవుటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారం లాంటిదని దీని చుట్టు సాద్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ( Wayside Amenities) ఎర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఇందుకోసం సంస్ధ పలు ఇంటర్ చేంజ్ లను పరిశీలించిందని అధికారులు మంత్రి తెలిపారు. అవుటర్ చుట్టు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్ద …

Read More »

తెలంగాణ వెటర్నరీ కాలేజీకి వెంటనే అనుమతులివ్వాలి..

తెలంగాణలో వరంగల్ జిల్లా, మామునూరులోని వెటర్నరీ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభించేందుకు అనుమతులు వెంటనే మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు బండ ప్రకాశ్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, ప్రభుత్వ సలహాదారుడు రామచంద్రుడు ఐఎఎస్ (రిటైర్డ్) ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి తరుణ్ శ్రీధర్ ను కలిసి విజ్ణప్తి చేశారు. ఈ పశు వైద్యశాలలో బోధనా సిబ్బంది …

Read More »

హరిత పాఠశాలలుగా తెలంగాణ పాఠశాలలు..

ఈ ఏడాది రాష్ట్ర హరితహారంలో భాగంగా పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులను పత్రికా ప్రకటనలో నేడు కోరారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ దయతో మేం బాగున్నాం..!! తెలంగాణ పాఠశాలలను హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేసే సంకల్పంతో తెలంగాణ విద్యాశాఖ పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat