Home / KSR (page 193)

KSR

సీఎం కేసీఆర్ కు మరో కేంద్రమంత్రి ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు మరియు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ ,అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఇప్పటికే ప్రధాని మోదీ తో సహా పలువురు కేంద్రమంత్రులు ప్రశంసించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలపై కొనియాడారు .ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వృద్దులు …

Read More »

టీడీపీ ఎంపీ పాత్ర‌పై సీబీఐ విచార‌ణ‌…బాబు పాత్ర‌పై అనుమానాలు

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌హా తెలుగుదేశం పార్టీ నేత‌లు అవాక్కయ్యే వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ ఎంపీపై పాత్ర‌పై సీబీఐ విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అంతేకాకుండా…ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌పైనా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో భాగంగా జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..! ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం …

Read More »

బాబు క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం..రాహుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, టీడీపీల మ‌ధ్య పొత్తు కుదురుతుంద‌నే అంచ‌నాల‌ను నిజం చేస్తూ…అందుకు త‌గిన నిర్ణ‌యం చోటుచేసుకున్న‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఖుష్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నిర్ణ‌యం తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీ కాంగ్రెస్ మ‌హిళా వ్య‌వ‌హారాల ఇంచార్జీగా తెలంగాణ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సీత‌క్క‌ను నియ‌మించ‌డం ఇందుకు …

Read More »

నీట్ -2018 ఫలితాల్లో తెలంగాణ విద్యార్ధికి రెండో ర్యాంక్

దేశవ్యాప్తంగా మే 6 న జరిగిన నీట్-2018 ఫలితాలను CBSE విడుదల చేసింది. నీట్‌- 2018 ఎగ్జామ్ ను 13 లక్షల మంది విద్యార్థులు రాయగా 7 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ క్రమంలోనే మెడికల్ మరియు డెంటల్ కోర్సుల కోసం నిర్వహించిన ఉమ్మడి పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. అందులోభాగంగానే తెలంగాణ విద్యార్థి రోహన్ పురోహిత్ 690 మార్కులతో రెండో ర్యాంకును సాధించాడు. see also…… పచ్చదనాన్ని …

Read More »

పచ్చదనాన్ని ప్రోత్సహించే వారందరికీ శుభాకాంక్షలు..కేసీఆర్

సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాధాన్యమైనదనీ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనీ, అందులో భాగమే ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న తెలంగాణాకు హరితహారం కార్యక్రమమని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి, ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులకు, పచ్చదనాన్ని ప్రోత్సహించే వారందరికీ శుభాకాంక్షలు తెలియచేసారు. పర్యావరణ పరంగా తెలంగాణ ప్రభుత్వం …

Read More »

2022 కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు..!!

2022 సంవత్సరంలో కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు .పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో పని చేస్తున్నామని అయన చెప్పారు. ఈ రోజు పలు రాష్ట్రాలకు చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన పలు విషయాలను వారితో పంచుకున్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో …

Read More »

” రైతుబంధు ” పై ఆర్‌బీఐ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతం అవుతున్న సంగతి తెలిసిందే .ఇప్పటికే దేశం నలుమూలల నుండి ఈ పథకానికి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులోభాగంగానే తాజాగా రైతు బంధు పథకాన్ని ఆర్బీఐ ప్రశంసించింది.అయితే ఈ పథకం కింద ఇప్పటి వరకు రైతుల చేతుల్లోకి 5వేల 400 కోట్ల రూపాయలు చేరినట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా నగదు కొరత సమస్య తలెత్తలేదని ఆర్బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రమణియన్‌ …

Read More »

గోపీచంద్ ‘పంతం’ టీజర్‌ వచ్చేసింది..

తాజాగా గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమాకి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. హిరోయిన్ గా మెహరీన్‌ నటిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమా టీజర్‌ ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ సినిమాకి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.‘చెప్పుకోవడానికి ఇది కొత్త కథేం కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం వింటున్న …

Read More »

టాప్ సినీ డైరెక్టర్స్ ఒకే చోట..ఎందుకంటే..?

సినీ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి ఇగోలను పక్కన పెట్టి.. దర్శకులు అందరూ కలిస్తే ఎలా ఉంటది..సినీ ఇండస్ట్రీలో అరుదైన చిత్రంగా మిగిలిపోతుంది. అలాంటిది ఇప్పుడు జరిగింది.సోమవారం రాత్రి ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీకి అయన అందర్నీ పిలిచారు. హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు ఎవరు వచ్చారో తెలియదు కానీ.. డైరెక్టర్స్ మాత్రం అందరూ హాజరు అయ్యారు . …

Read More »

ఉల్లిపాయ పొట్టును ప‌డేయ‌కండి..ఎందుకంటే..?

  ఉల్లిపాయ పొట్టే కదా అని పారేస్తే..అది పొరపాటే..ఉల్లిపాయ పొట్టు తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.ఉల్లిపాయ పొట్టు వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా౦. 1. ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పొట్టు తీసేసి ఆ నీటిని మన బాడీపై ఎక్కడైనా రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. జూ.ఎన్టీఆర్‌కు పాప‌..! అస‌లు మేట‌ర్ ఇదే భ‌య్యా..!! 2. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat