తెలంగాణ రాష్ట్ర ఐటీ.పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఒకవైపు అధికార కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా..సామజిక మాధ్యమాల్లో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటారు.అందుకు తాజా ఉదాహరణే నిదర్శనం..సూపర్ స్టార్ మహేష్ బాబు మంత్రి కేటీఆర్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా చూసి ఆ తరువాత ఆ సినిమా దర్శకుడు కొరటాలలతో కలిసి ఓ మీడియా …
Read More »ఇది కేసీఆర్ శకం..!!
ఇది నాలుగేళ్ల పాలనకాదు, రాష్ట్రసాధన ఉద్యమం కన్న కలలు ఫలిస్తున్న చారిత్రక సందర్భమిది. అసువులు బాసిన అమరుల ఆశయసాధన కోసం కొనసాగుతున్న పునరంకిత పునర్మిర్మాణమిది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు శ్రమిస్తున్న కేసీఆర్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం తయారు చేసుకున్న కొత్త ఫార్మెట్తో, కొంగొత్త ఆలోచనలతో నూటికి నూరుపాళ్లు ఆచరణలో ముందుకు సాగుతుంది. ఉద్యమకాలంలో చెప్పినవన్నీ చేస్తున్న పనిగా ఈ నాలుగేళ్ల పాలననూ …
Read More »దేశం చూపు తెలంగాణ వైపు..!!
తెలంగాణ వస్తే ఏం వస్తది..? పరిపాలన చేతనైతదా? మీ ఇండ్లల్లో కరంటు బల్బులైనా వెలిగించుకోగలరా? పంటలు పండించుకోగలరా? చదువు చెప్పుకోగలరా? మతకల్లోలాలకు నిలయమవుతుందేమో! నాలుగేండ్ల కిందటి వరకు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారి వాదనలు ఇవీ! రాష్ట్రం ఏర్పడ్డ సమయానికి కూడా ఎందరి మదిలోనో పెసర గింజంత అనుమానం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నవ్వులపాలైతదా.. అనే భయం! కానీ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ నాలుగేండ్లలో తెలంగాణ సుస్థిరత వైపు ప్రయాణం …
Read More »రైతుబంధు ప్రభుత్వం..!!
అన్నదాత హాయిగా వ్యవసాయం చేయాలంటే తగిన పంట పెట్టుబడికావాలి.. అప్పుల బాధ ఉండకూడదు.. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి.. వేసే పంటకు సమృద్ధిగా నీళ్లుకావాలి.. సాగునీరు లేని చోట బోరుబావుల నుంచి తోడుకునేందుకు నాణ్యమైన విద్యుత్ కావాలి.. పండిన పంటను కోసి, మంచి ధర వచ్చేదాకా భద్రపరిచేందుకు గోదాములు కావాలి.. ఆ పంటకు మంచి ధర కల్పించే యంత్రాంగం ఉండాలి.. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరుగరానిది జరిగితే రైతు కుటుంబం …
Read More »ఆవిర్భావ దినోత్సవం..ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది . పట్నం నుంచి గ్రామాలకు.. పల్లె నుంచి దూ ప్రాంతాలకు వెళ్లేవారి కోసం కొత్త గా లింక్ టికెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ను ఈ రోజు ( శనివారం జూన్-2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు . ఈ లింక్ …
Read More »నాలుగేళ్ళ సంక్షేమం తెలంగాణ సంబురం..!!
తెలంగాణ ఒక నూతన రాష్ట్రం ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ ఏర్పాటైంది.పోరాడి సాదించుకున్న రాష్ట్రంలో ప్రజలకు అవసరాలేంటో,ఆశలేంటో,ఆకాంక్షలేంటో తెలిసిన నాయకుడు నాయకత్వం అవసరం.అందుకు అనుగుణంగానే తెలంగాణ సామాజిక,బౌగోళిక,ఆర్థిక పరిస్థితులపై సుదీర్గ అవగాహన,మంచి పట్టు కలిగిన నాయకుడు కేసీఆర్ రూపంలో ముఖ్యమంత్రి గా ప్రజలు ఎన్నుకున్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన మొదలెట్టాడు ముఖ్యమంత్రి కేసీఆర్.పరిపాలనా ఆరంభంలోనే సమగ్రంగా రాష్ట్రంలోని అన్ని అంశాలపై సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజల స్థితిగతులపై పూర్తి స్థాయిలో …
Read More »తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేసింది . గ్రూప్-4, వీఆర్వో, ఏఎస్వో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెల్లడయ్యాయి. మొత్తం 2,786 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ రేపు నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. వీటిలో గ్రూప్-4 పోస్టులు 1,521. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 72, ఏఎస్వో 474 పోస్టులు, వీఆర్వో 700, రెవెన్యూశాఖలో సీనియర్ స్టెనో 19 పోస్టులు. విభాగాల …
Read More »తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనిర్వచనీయం..!!
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనిర్వచనీయమని రాష్ట్ర గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి న్యాయవాదులు ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారని.. ఉద్యమానికి వారి చేసిన సేవలు ఆమోఘమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లుగానే… తెలంగాణ పునర్నిర్మాణంలో న్యాయవాదులందరూ భాగస్వాములు కావాలని పిలుపినిచ్చారు. తెలంగాణ న్యాయవాదులకు హెల్త్కార్డులు, ప్రమాదబీమాతోపాటు ఆర్థికసహాయం, ఇతర పథకాలను శుక్రవారం హైదరాబాద్లోని …
Read More »పనుల కోసం వస్తే కండువాలు కప్పే సంస్కృతి కాదు.. ఎమ్మెల్యే పుట్ట
పనుల కోసం తమవద్దకు వచ్చిన వారికి కండువాలు కప్పే సంస్కృతి తమది కాదని, అలాగైతే మనోహర్ రెడ్డి పనికొసం తన ఇంటికి వచ్చినప్పుడు మొదటి కండువా అతనికే కప్పే వాన్నని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు. శుక్రవారం పాలకుర్తి మండలం రాణాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావెశంలో ఆయన మాట్లాడారు. అవసరానికి తమతొ పనులు చేయించుకుని సిపాయి మాటలు మాట్లాడటం …
Read More »హైదరాబాద్ ను అందమైన రాజధానిగా తీర్చిదిద్దుతాం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను అందమైన, ఆరోగ్యవంత రాజధానిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ప్రపంచ పర్యావరణ ఉత్సవాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హెమ్ తో కలిసి మంత్రి కేటీయార్ నగర శివారులో ఆటవీ శాఖ అభివృద్ది చేసిన భాగ్యనగర్ సందనవనం ఫారెస్ట్ అర్బన్ పార్క్ ను సందర్శించారు. …
Read More »