Home / KSR (page 197)

KSR

అందరినీ ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ SEMI 3డి ఆర్ట్..!!

ఎన్నో త్యాగాలు ,ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడి రేపటికి నాలుగేళ్ళు.గత నాలుగేళ్ళ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా పేరు సంపాదించుకున్నారు.ముఖ్యంగా రైతులకోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక పథకాలను ప్రవేశ పెట్టారు.అందులోభాగంగానే సీఎం కేసీఆర్ ఇటీవల రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా పంట పెట్టుబడి కింద ఎకరానికి 4000 చొప్పున సంవత్సరానికి …

Read More »

‘ఖుషీ’ సినిమా 27 సార్లు చూశా..సంజనా రెడ్డి

మన దగ్గర టాలెంట్ ఉంటె ఏ పనిలోనైన విజయం సాధించవచ్చు.రోజు రోజుకి సమాజం మారుతున్న ఈ రోజుల్లో తెలుగు సినిమాలు ఏ విధంగా వస్తున్నాయో మనందరికీ తెలిసిందే.తెలుగులో కొంతమంది మహిళలు మాత్రమే దర్శకులుగా పరిచయమావుతూ..తమ అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వారి జాబితాల్లోకి సంజనా రెడ్డి చేరిపోయారు.ఈ రోజు యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ఆమె రూపొందించిన రాజుగాడు సినిమా …

Read More »

నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా పూర్తి కలెక్షన్లు ఇవే..!!

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ,అను ఇమాన్యుయల్ జంటగా నటించిన చిత్రం నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా . ఈ మూవీ మే 4వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం విశాల్ -శేఖ‌ర్‌,నిర్మాత‌: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్‌,ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వ‌క్కంతం వంశీ వహించారు.అయితే నా పేరు సూర్య క్లోజింగ్ కలెక్షన్స్ ఈవిధంగా ఉన్నాయి. ఏరియా షేర్స్ (కోట్లలో) నిజాం 12.60 సీడెడ్ 6.80 నెల్లూరు …

Read More »

ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..?

ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..? కొంచెం జ్వరం వస్తేనే వారం రోజులపాటు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం..అలాంటిది మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకోసం ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత మూడు రోజులనుండి తీవ్ర జ్వరం,తలనొప్పితో భాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని అక్కడి వైద్యులు చెప్పారు. …

Read More »

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!!

దేశ రాజధాని డిల్లీ మహానగరంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈరోజు నుంచి జూన్ 3 వరకు ఈ సంబరాలు జరగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్ ఆవరణలో హైదరాబాద్ లాడ్ బజార్ ను ప్రత్యేక ప్రతినిధులు వేణు గోపాల చారి, రామచంద్రు తెజావత్, భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ లు ప్రారంభించారు. హైదరాబాద్ వాతావరణాన్ని …

Read More »

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ టీడీపీ పార్టీ నిలబెట్టుకుంది. ఈ మేరకు నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం …

Read More »

ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ” జగన్ ఖచ్చితంగా సీఎం ” అవుతాడు..సూపర్ స్టార్ కృష్ణ

తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా తన అభిమానులు ఘనగా జరుపుకుంటున్నారు.అయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా కృష్ణ కి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే తన పుట్టిన రోజును పురస్కరించుకొని కృష్ణ ఓ ప్రముఖ టీ వీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను అయన వెల్లడించారు.రాజీవ్ గాంధీ కోసమే తాను రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.ఆయనే …

Read More »

హరితహారం విజయవంతం కావాలి..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షకాలం సమీపిస్తుండడంతో పట్టణాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరం అయిన చర్యలపైన మంత్రి ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖాధికారులు, పురపాలక శాఖ ముఖ్యాధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు. జూలై రెండవ వారంలో పెద్దఏత్తున హారిత హారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు …

Read More »

ఇంటర్ సవరించిన పుస్తకాలను విడుదల చేసిన కడియం..!!

ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సంస్కృతం, ఉర్దూ, అరబిక్, హిందీ సవరించిన పాఠ్యపుస్తకాలు, అకాడమిక్ ఆర్గనైజర్ ను మంత్రులనివాస ప్రాంగణం, బంజారాహిల్స్ లో నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ నాలుగు పాఠ్యపుస్తకాలను 2013లో సవరించగా, ఐదేళ్లకొకసారి సవరించాల్సి ఉంది. పుస్తకాలను సవరించి ఐదేళ్లు కావడంతో ఇప్పుడు ఈ పుస్తకాల సిలబస్ ను ఇంటర్ బోర్డు సవరించింది. ఇంటర్ బోర్డులోని కమిటీ సవరించగా, తెలుగు …

Read More »

హైదరాబాద్లో 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో బస్ షెల్టర్లు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అధునాతన బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . మహానగరంలోని 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో మంచి బస్ షెల్టర్లు కడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా సోమాజిగూడ, కూకట్ పల్లిలో బస్ షెల్టర్లు, ఏటీఎం మిషిన్, క్యాంటీన్, మోడ్రన్ టాయిలెట్ ను మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ప్రజలకు మెరుగైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat