ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 175 రోజులనుండి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మండుటెండను సైతం లేక్కచేయకుండ జగన్ ఇప్పటివరకు 2200 కిలోమీటర్ల నడిచారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో కొనసాగుతుంది.అయితే గత రెండు రోజులనుండి జగన్ స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు.ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. తీవ్ర …
Read More »రేపటినుండే పాఠశాలలు ప్రారంభం..!!
జూన్ ఒకటోతారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నా యి. వేసవి సెలవులు ముగియనుండ టం తో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బుధవారం తెలిపింది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో రాష్ట్రావతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనునట్లు వారు తెలిపారు.అయితే ఇంకో వరం రోజులు పాటు తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉండటంతో..ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు జూన్ …
Read More »రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ అవార్డులు వీరికే..!!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. విశిష్టసేవ విభాగంలో మిమిక్రీ కళాకారుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్, 1969 తెలంగాణ ఉద్యమకారుడు ఆదిరాజు వెంకటేశ్వరరావుకు అవార్డు ప్రకటించింది. సాహిత్యంలో డాక్టర్ కందుకూరి శ్రీరాములు, ఆడెపు లక్ష్మీపతి, వసంతరావు దేశ్ పాండే, ప్రొఫెసర్ మహ్మద్ అలీ అసర్ ను ఎంపిక చేసింది. శాస్త్రీయ సంగీతంలో నిహాల్, శాస్ర్తీయ నృత్యంలో డాక్టర్ పద్మజారెడ్డి, …
Read More »” డియర్ పీఎం ” .. రాహుల్ ఆసక్తికరమైన ట్వీట్..!!
పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.ఈ మేరకు అయన ప్రధాని మోడీకి ఓ ట్వీట్ చేశారు.గత కొన్ని రోజుల నుండి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఈ రోజు ఉపశమనం లభించిందని వాహనదారులు అనుకున్నంత సేపు కూడా వారి ఆనందం నిలవలేదు . మొదట పెట్రోల్పై లీటరుకు రూ.60పైసలు తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కొద్ది సేపటికే క్లరికల్ …
Read More »ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఏంటో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, దాని స్థానంలో ప్రస్తుతం రామచిలుకను గుర్తించారు.రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ …
Read More »అందులో సత్తా చాటిన అటో డ్రైవర్ కూతురు..!!
లక్షల లక్షల రూపాయలు పెట్టి.. పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూల్లో చదివిన విద్యార్ధులే కాదు..ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్ధులు కూడా మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది విద్యార్ధులు తమ ప్రతిభను చాటుగా..తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూతురు పదో తరగతి ఫలితాల్లో తన సత్తా చాటింది.ఈ రోజు గుజరాత్ సెకండరీ, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్(GSHSEB) విడుదల చేసిన SSC ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్లో చదివిన ఓ ఆటో …
Read More »హైదరాబాదీలకు మంత్రి కేటీఆర్ తీపి కబురు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని హైదరాబాదీలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపికబురు చెప్పారు . పెద్ద ఎత్తున జరుగుతున్న ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మంత్రి కేటీఆర్ మరింత వేగవంతం చేశారు. వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈరోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో …
Read More »జులై చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు .?
జులై చివరి వారం నాటికీ పంచాయితీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పంచాయతీ ఎన్నికలపైఈ రోజు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్కె జోషి,తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికలు …
Read More »రూ.4,999 కే అదిరిపోయే ఫీచర్స్ తో 4జి స్మార్ట్ఫోన్!!
రోజురోజుకి వివిధ రకాల ఫోన్ల తయారీ సంస్థలు పోటీ పడుతూ.. వినియోగదారులకు అతి తక్కువ ధరలకు ఎక్కువ సేవలు అందించే ఫోన్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే.. ఏప్రిల్ నెలలో భారత సెల్ పోన్ మార్కెట్ లోకి నూతనంగా ప్రవేశించిన ట్యాంబో అనే సంస్థ.ఈ రోజు ‘టిఎ3’ పేరిట ఓ కొత్త 4జి ఫోన్ ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్ ని అందరు కొనే విధంగా …
Read More »గొప్ప మనస్సు చాటుకున్న రజినీకాంత్..!!
ప్రముఖ హిరో సూపర్ స్టార్ రజినీకాంత్ కంటతడి పెట్టారు.తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి ఘటనలో 13 మంది మృతి చెంది … అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.అయితే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన 13 మంది బాధిత కుటుంబాలను రోజుకొకరు చొప్పున పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. అదే విధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా సూపర్ …
Read More »