‘రైతుబంధు’ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. అన్ని విధాలా ప్రతినెలా రాష్ట్రానికి రూ.10,500 కోట్లు ఆదాయం వస్తుంది. అందులో 2,000 కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో 6,000 కోట్లు …
Read More »‘రైతుబంధు’ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదు..సీఎం కేసీఆర్
‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలు విషయంలో రైతు సమన్వయ సమితి అత్యంత కీలకపాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తున్నది తప్ప ఎన్నికల్లో ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు రైతులకు 2 లక్షల రూపాయల …
Read More »‘మహానటి’ సినిమాలోని మరో డిలీటెడ్ వీడియో..!! సోషల్ మీడియాలో హల్చల్
లెజెండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.. ఈ సినిమా విజయవంతంగా దూసుకపోతోంది. అటు కొంతమంది విమర్శిస్తున్నా.. ప్రశంసలతోపాటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన ప్రముఖ నటి కీర్తి సురేష్ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడితో పాటు ఇతర సిబ్బందిపై కూడా ప్రశంసంల వర్షం …
Read More »అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ..కంపెనీల ఏర్పాటులో కీలక చర్చ
సంక్షేమం, అభివృద్ధి అజెండాలుగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో అన్నివర్గాలు అభివృద్ధి సాధించాలనేదే తమ ఆశయమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో టీఎస్ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులపైన మంత్రి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోపాటు, నగరం చుట్టుపక్కల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కులపైన ఈ సమావేశంలో మంత్రి వాటి పురోగతిని తెలుసుకున్నారు. దండు మల్కాపూర్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు దాదాపుగా ప్రారంభానికి …
Read More »అట్రాసిటీ కేసులపై జూన్ 6 లోగా తగు చర్యలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి పెండింగ్ అట్రాసిటీ కేసులపై జూన్ 6 లోగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లు, ఎస్.పిలను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో అట్రాసిటి కేసులు, రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణి, జిల్లాలలో రాష్ట్ర అవతరణ వేడుకలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ ,ఎస్టీ కమీషన్ …
Read More »“వైఎస్ జగన్” ని తిడుతుంటే.. కడుపుబ్బా నవ్విన ” బుట్టా రేణుక “..వీడియో వైరల్
తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలో జరుగుతోన్న మహానాడులో పాల్గొన్న తెలంగాణ టీటీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వేదికపై మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై పలు జోకులతో పాటు ఓ కథ చెప్పారు అయన చెప్పిన కథకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఎంపీ బుట్టా రేణుకా కడుపుబ్బా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే …
Read More »చంద్రబాబు ప్రధానమంత్రి ..లోకేష్ ముఖ్యమంత్రి ..జేసీ దివాకర్ రెడ్డి..!!
తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు విజయవాడలో జరుగుతోన్నమహానాడు సమావేశంలో ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజకోసం ఎంతో కష్టపడ్డారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. మీరు దేశానికి ప్రధానమంత్రి .రాష్ట్రానికి మంత్రి లోకేష్ సీఎం కావాలి అప్పుడే మేమంతా సంతోషిస్తాం అని వాఖ్యానించారు. బాబు దూరదృష్టి …
Read More »హ్యాట్సాఫ్ మంత్రి ఈటల రాజేందర్ ..!!
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లా మానకొండురు మండలం చెంజర్ల వద్ద వరంగల్ నుండి కరీంనగర్ వస్తున్న హుజురాబాద్ డిపో బస్సును, వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్ కి చెందిన లారీని బలంగా ఢీకొట్టింది. వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును డ్రైవర్ సీటు వెనక నుండి చివరి వరకు చీల్చుకుంటూ వెళ్ళడం తో బస్ లో …
Read More »కేసీఆర్ ఢిల్లీ టూర్పై దుష్ప్రచారం..అసలు నిజం ఇది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనపై మరోమారు విపక్షాలు తమ అక్కసును వెళ్లగక్కాయి. అదే సమయంలో మరోమారు కొన్ని మీడియాలు దుష్ప్రచారం మొదలుపెట్టాయి. అయితే అసలు నిజాలు వేరేనని పలు వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7జోన్లు, 2మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర …
Read More »బాబు రహస్యాలు బట్టబయలు..మోత్కుపల్లిపై సస్పెన్షన్ వేటు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని, తన కుట్రలు, వక్రబుద్ధిని బయటపెట్టే వారిపై కత్తిగట్టే చంద్రబాబు మరోమారు అదే తరహాలో ఓ కీలక ప్రకటన చేశారు. తన కుట్రలను బయటపెట్టినందుకు, అక్రమాలకు వెల్లడించినందుకు టీడీపీ సీనియర్ నేత, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుపై వేటు వేశారు.టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద …
Read More »