Home / KSR (page 206)

KSR

తెలంగాణ స్పీకర్ సంచలన ప్రకటన..!!

తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సంచలన ప్రకటన చేశారు.ఇటీవల రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణఫురం మండలం లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన లక్ష్మారెడ్డిపల్లిలో సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2కోట్లు కేటాయిస్తామని స్పీకర్‌ సిరికొండ ప్రకటించారు. గణపురం మండలంలో స్పీకర్ పర్యటించారు.ఈ సంధర్భంగా లక్ష్మారెడ్డిపల్లిని గ్రామపంచాయతీగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్పీకర్‌తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. …

Read More »

నిపా వైరస్‌కు కారణం గబ్బిలాలు కాదా..?

గత కొన్ని రోజుల నుండి కేరళలో కలకలం రేపుతూ 12 మంది మృతికి కారణమైన నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ? ఇప్పటివరకు పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు. కానీ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న కొందరు బయోలజిస్టులు మాత్రం నిపా వైరస్‌ వ్యాప్తి చెందడానికి గబ్బిలాలే కారణమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు …

Read More »

మంత్రి కేటీఆర్ ను కలిసిన భూమా అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో పెళ్లికూతురు కానున్న విషయం తెలిసిందే. తన చిరకాల స్నేహితుడు భార్గవ్ తో అఖిల ప్రియ వివాహం జరగనుంది. ప్రస్తుతం మంత్రి అఖిల పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.తన పెళ్ళికి రావాల్సిందిగా ప్రముఖులందరిని ఆహ్వానిస్తుంది. Congratulated Tourism Minister from Andhra Pradesh @bhuma_akhila Garu who called on me along with her fiancé Bhargav to …

Read More »

నాకు ప్రధాని పదవిపై ఆశ లేదు.. చంద్రబాబు

తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, 20 ఏళ్ల క్రితమే వద్దనుకున్నానని టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. తెలుగువారికి సేవ చేయడమే తన లక్ష్యంమని అయన స్పష్టం చేశారు.ఈ రోజు తెలంగాణ టీడీపీ మహానాడుకు చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అయన ప్రసంగించారు.నాడు ఎన్టీఆర్‌ నేషనల్ ఫ్రంట్‌కు రూపకల్పన చేశారని అన్నారు . ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి …

Read More »

వచ్చే నెల 10 నాటికి పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్లు..!!

వచ్చే నెల 10 నాటికి పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించేందుకు పంచాయ‌తీరాజ్ శాఖ సిద్ద‌మౌతోంది. ఈ నెలాఖ‌రులోగా బీసీ ఓట‌ర్ల గ‌ణ‌న‌ను పూర్తి చేసి… వ‌చ్చే నెల 10 లోపు స‌ర్పంచ్‌, వార్డు స్థానాల రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌, హ‌రిత‌హారం, ఎల్ ఈ డీ వీధి దీపాల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ …

Read More »

న‌ల్ల‌గొండ‌ కాంగ్రెస్,బీజేపీలకు షాక్ ఇచ్చిన మంత్రి జ‌గదీశ్ రెడ్డి

కాంగ్రెస్‌, బీజేపీల‌కు భారీ షాక్ త‌గిలింది. న‌ల్ల‌గొండ జిల్లాలో ఆ పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లు టీఆర్ఎస్ గూటికి చేరారు. హైద‌రాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్ట్స్‌లో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గం ఇరుగంటి పల్లి, తంగళ్లవారి గూడెంకు చెందిన సుమారు 200మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు  టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారంద‌రికీ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి …

Read More »

ఎంపీ కవితను కలిసిన దరువు ఎండీ కరణ్ రెడ్డి..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ,నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను `ద‌రువు` వెబ్‌సైట్‌, కరణ్ కాన్సెప్ట్స్ ( సోష‌ల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు క‌ర‌ణ్‌రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ .. ద‌రువు ఎండీ క‌ర‌ణ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు.డిజిట‌ల్ జ‌ర్న‌లిజం, సోష‌ల్ మీడియాలో `ద‌రువు` ప్ర‌త్యేక‌త త‌న దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో …

Read More »

కేసీఆర్‌కు క్ష‌మాప‌ణ చెప్పిన టీడీపీ మ‌హానాడు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌లు ఇప్పుడిప్పుడు త‌మ మెద‌డుకు ప‌దును పెడుతున్నార‌ని అంటున్నారు.కాస్య స‌భ్య‌త సంస్కారం అల‌వాటు చేసుకుంటున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ ఎందుకీ కామెంట్లు అంటే…తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇన్నాళ్లు విమ‌ర్శ‌లు చేసిన టీటీడీపీ నేత‌లు ఇప్పుడు స‌భ్య‌త‌ను ఉప‌యోగిస్తున్నారు. తాజాగా ఈ రోజు హైదరాబాద్‌లో అదే జ‌రిగింది. టీడీపీ మహానాడు సంద‌ర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో  భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన కళాకారులు తమ ఆటపాటలతో …

Read More »

బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం …

Read More »

సెలబ్రిటీలకు మంత్రి కేటీఆర్ పిలుపు..!!

సెలెబ్రెటీలు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలునిచ్చారు.ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కేన్సర్‌ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ బంజారాహిల్స్ లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో… అడ్వాన్స్ డ్‌ బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ యూనిట్‌ ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.బసవతారకం ట్రస్ట్ కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat