Home / KSR (page 207)

KSR

లవంగాల వల్ల ఎన్ని లాభాలు తెలుసా..?

లవంగాలను సాధారణంగా మనం వంట‌ల్లో ఎక్కువగా వేస్తుంటాం.లవంగాల వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అవి చాలా ఘాటుగా కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఆ రుచి కోరుకునే వారికి వంట‌లు ప‌సందుగా అనిపిస్తాయి. అయితే కేవ‌లం వంటలే కాదు, ల‌వంగాల వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా అనేక లాభాలు క‌లుగుతాయి. వీటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ల‌వంగాల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ …

Read More »

ఈ నెల 30,31న బ్యాంకులు బంద్..ఎందుకో తెలుసా..?

ఈ నెల 30,31న దేశంలోని అన్ని బ్యాంకులు ముతపడనున్నాయి.భారతదేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్(UFBU) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాఖలు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. దీంతో దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని UFBU కన్వీనర్‌ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్‌ నుంచి వేతన సవరణ …

Read More »

కుమారస్వామి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్

కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి కుమారస్వామితో ప్రమాణం చేయించారు. బెంగళూరులోని విధానసౌధలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోల్‌కతా సీఎం మమతా బెనర్జీ, …

Read More »

రైతుకు సేవ చేసే అవకాశం వచ్చింది..!!

యువ ఇంజనీర్లకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇతర శాఖల్లో ఎన్నో అవకాశాలు ఉన్నా ఇరిగేషన్ డిపార్టుమెంటును ఎంచుకున్నందుకు అభినందించారు. ఏఈఈలుగా ఎంపికైన యువ ఇంజనీర్లు కష్టపడి పని చేయాలని కోరారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ లోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖలో కొత్తగా ఎంపికైన ఎలక్ట్రికల్‌, సివిల్‌ ఏఈఈలకు …

Read More »

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..!!

అవును ఇది క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..దక్షిణాఫ్రికా పరుగుల వీరుడు, ప్రముఖ క్రికెటర్ ఎబి డివిలియర్స్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. డివిలియర్స్ నిర్ణయం అభిమానులను నివ్వెరపర్చింది. ఐపిఎల్‌లో బెంగళూరు తరపున ఆడిన డివిలియర్స్ మంచి ఫాం కనబరిచి పరుగుల వరదను పారించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ మధ్య తీవ్ర పోటీ …

Read More »

20 దేశాల స‌ద‌స్సులో..తెలంగాణ రైతుబంధుపై ప్ర‌శంస‌లు

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రవేశ‌పెట్టిన రైతు బంధుకు పెద్ద ఎత్తున త‌ర‌ఫున ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. తాజాగా బ్రిక్స్ స‌ద‌స్సులో రైతుబంధును ఆయా దేశాల ప్ర‌తినిధులు కొనియాడారు. ఢిల్లీలో 20 దేశాల‌తో కూడిన బ్రిక్స్ దేశాల స‌ద‌స్సు జ‌రిగింది. దాదాపు 20 దేశాల నుంచి పాల్గొన్న  ప్రతినిధులు సమావేశంలో తెలంగాణ త‌ర‌ఫున రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ …

Read More »

రైతుబంధు చెక్కుల పంపిణీ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఇవే..!!

భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రోజు వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి, దాని ప్రకారం అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చెప్పారు. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని కోరారు. వంద రోజులపాటు భూ రికార్డుల …

Read More »

రాహుల్ గాంధీతో కరచాలనం చేసిన చంద్రబాబు

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామితో ఈ రోజు ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో ఉహించని సన్నివేశం చోటు చేసుకుంది.ఒకే వేదికపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి వంటి హేమాహేమీలంతా కొలువుదీరారు.మొదటగా కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఆ తరువాత ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం …

Read More »

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి

కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీల కూటమి కొలువుదీరింది. కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామితో ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కన్నడలో ప్రమాణ స్వీకార పత్రాన్ని కుమారస్వామి చదివి వినిపించారు. కుమారస్వామి వయసు 59.. బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో రాజకీయ రంగ …

Read More »

బిడ్డ పుట్ట‌క‌ముందే కుల్ల కుడుతున్న కోదండ‌రాం..!!

తెలంగాణ జేఏసీ మాజీ చైర్మ‌న్, తెలంగాణ‌ జ‌న‌స‌మితి నాయ‌కుడు కోదండ‌రాం తాజాగా చేసిన కామెంట్లు ఆశ్చ‌ర్య‌క‌ర రీతిలో ఉన్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. బిడ్డ పుట్ట‌క‌ముందే కుల్ల కుట్టిన చందంగా ఆయ‌న సీఎం పీఠం గురించి కామెంట్లు చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..క‌ర్ణాట‌క‌ ఎన్నిక‌ల్లో జేడీఎస్ కీల‌క శ‌క్తిగా ఎదగ‌డం, ముఖ్య‌మంత్రి పీఠాన్ని ఆ పార్టీ నాయ‌కుడు కుమార‌స్వామి కైవసం చేసుకోవ‌డం తెలిసిన సంగ‌తే. అయితే ఇదే లెక్క‌తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat