Home / KSR (page 210)

KSR

నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పర్యటన ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పలు …

Read More »

మహానటి 12 రోజుల వరల్డ్ వైడ్ షేర్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించారు.ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా అన్నివర్గాలను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ఏరియా: షేర్స్ కోట్లలో నైజాం 7.70 సీడెడ్ 2.15 ఉత్తరాంధ్ర 1.60 గుంటూరు 1.35 …

Read More »

బీజేపి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉంది.. మరోసారి చంద్రబాబు సంచలన వాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.కర్ణాటక రాష్ట్రంలో బీజేపి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఏపీని నమ్మించి మోసం చేసిన బీజేపి కి అక్కడి  ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కి కూడా ఇదే గతి పట్టించానని, ప్రజలను మోసం చేసే ఏ పార్టీ అయిన చరిత్రహీనం కాక తప్పదని బాబు విమర్శించారు. విభజన హమీలను నేరవేర్చాల్సిన అవసరం లేదా …

Read More »

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి కడియం దిశానిర్ధేశనం

‘‘ మీరు ఐఎఎస్ అధికారులు, నిర్ణయాధికారం మీ చేతిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పుడు పక్షపాతంతో ఉండడంగానీ, ముందే ఒక అభిప్రాయం కలిగి ఉండడం కానీ మంచిది కాదు. మీ దగ్గకుకు వచ్చిన ఫైళ్లను నెలల తరబడి పెండింగ్ లో పెట్టొద్దు. మీరు ఏది రాయాలనుకుంటే అది రాసి పంపాలి. చివరకు మంత్రి, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. కానీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఉండొద్దని,చేసే పనిలో నిమగ్నమై చేయాలి, …

Read More »

చంద్రబాబు డిల్లీ గుట్టు బట్టబయలు చేసిన కన్నా లక్ష్మినారాయణ

ఏపీ ముఖ్యమంత్రి,టీ డీ పీ అధినేత చంద్రబాబు కు చెక్ పెట్టేందుకు బీజేపి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించార‌న్న సంగ‌తి తెలిసిందే.అయితే గ‌త కొన్ని రోజుల నుండి టీ డీ పీ ,బీజేపీ పార్టీల మ‌ధ్య మాట‌ల‌యుద్ధం కొన‌సాగింది. తాజాగా బీజేపీ కొత్త అధ్య‌క్షుడు క‌న్నా చంద్ర‌బాబ‌పై తీవ్ర‌మైన ఆరోప‌న‌లు చేశారు. బాబు ప్ర‌తీసారి ఢిల్లీకి ఎందుకు వెల్తున్నారో ర‌హ‌ష్యాన్ని అయన వెల్ల‌డించారు.ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు బదులు …

Read More »

వారంలో కనీసం రెండు సార్లు చేపలు తింటే..?

మీరు గుండె జబ్బులతో భాధపడుతున్నారా..?అయితే మీ డైట్‌లో చేపలను చేర్చుకోండి. కనీసం మీరు వారంలో రెండు సార్లు చేపలను తినండి. అలా తినడం వలన మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన తాజా పరిశోధనలో తేలింది.చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు …

Read More »

దేశంలో శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ లేరు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఈ రోజు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగాజరిగింది.ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో అంకితభావం, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి …

Read More »

సులోచనారాణి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయని సీఎం అన్నారు. తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి …

Read More »

రైతు బంధు సూపర్ హిట్..!!

రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సూపర్ హిట్ అయింది.ఈ పథకం ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతోంది.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని మే 10న ప్రారంభించారు.అప్పటి నుండి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు… ఊరూరా చెక్కులను పంపిణీ చేస్తున్నారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు.రైతు బంధు పథకంలో పాల్గొనేందుకు …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త..!!

ఉద్యోగం కోసం ఇన్ని రోజులనుండి వేచిచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది . రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్(RPF), రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్ ల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9వేల 739 పోస్టులకు రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 8 వేల 619 పోస్టులు కానిస్టేబుల్ భర్తీకి, 1120 పోస్టులు ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat