ఆపదలో ఉన్న అన్నా ఆదుకోండి అని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తే చాలు… వెంటనే స్పందించే తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో నిజమైన ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఒక ప్రముఖ జాతీయ అంగ్ల దినపత్రిక పేర్కొంది. అంతేకాదు ఈ లిస్ట్ లో నిజమైన ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతల్లో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ముందువరుసలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కంటే సుష్మా ఖాతాలో ఒరిజినల్ …
Read More »భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు..ఎంతో తెలిస్తే..?
పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారి భగ్గుమన్నాయి.ప్రస్తుతం పెట్రోల్ ,డీజిల్ ధరలు ఏ రోజు పెంచుతున్నారో..ఏ రోజు తగ్గిస్తున్నారో..తెలియడం లేదు. రోజువారీ ధరల సమీక్షతో ఆయిల్ కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి . తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 35 పైసలు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.80.76 ఉండగా, డీజిల్ 29 పైసలు పెరిగి రూ.73.45గా ఉంది. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే గరిష్ఠంగా లీటరు …
Read More »లోకేష్ పై మరోసారి సంచలన వాఖ్యలు చేసిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా సాధన కోసం ఇచ్ఛాపురం నుంచి పవన్ బస్సుయాత్రను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన అభిమానులు మంత్రి లోకేష్ గురించి అడుగ్గా..లోకేషా.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగారి అబ్బాయి. …
Read More »సకల జనుల పాలన..!!
70సంవత్సారాల పాలనలో మొదటిసారి అగ్రవర్ణాల గడప తొక్కిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు. సమైక్యాంధ్ర రాష్ట్రం లో అత్యధికంగా పాలించిన మా రెడ్డి ల పాలన లో, పాలించిన నాయకులే అభివృద్ధి చెందిండ్రు కానీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడ కూడా పురోగతిని సాధించలేదు , కేవలం పాలించిన ముఖ్యమంత్రులు , మంత్రులు వారి కుటుంబాలే పురోగతి చెందినారు.ఇన్నేళ్ల పాలనలో పేద రెడ్డి , పేద రెడ్డి గానే , బలిసిన …
Read More »హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త..!!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీ పి కబురు అందించనుంది . ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందుబాటులో తీసుకు రావడంతో పాటు…వారి నిత్యావసరాలను కూడా తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అందులో భాగంగానే నిత్యావసరమైన కూరగాయలను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. తమ గమ్య స్థానం వచ్చాక మెట్రో ట్రైన్ దిగి వెల్లి పోయేవారు ఇంటికి వెళ్లే సమయంలో అవసరమైన తాజా కూరగాయలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిదశలో …
Read More »1000 జీబీ స్టోరేజ్ ఫోన్..
స్మార్ట్ఫోన్ల వాడకం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. అయితే ఏ ఫోన్కు అయినా స్టోరేజ్ పెద్ద సమస్య. ఎక్స్ పాండబుల్ మెమరీ సదుపాయం ఉన్నా ఇన్బిల్ట్ మెమరీనే చాలమంది కోరుకుంటున్నారు. సినిమాల పిచ్చోళ్లకైతే బోల్డు జీబీ స్టోరేజ్ కావాలి.అలాంటి వారి కోసం చైనాకు చెందిన ‘స్మార్టిసాన్’ అనే సంస్థ ‘ఆర్ 1’ పేరుతో కొత్త స్మార్టీని మార్కెట్లోకి తీసుక వచ్చింది . రెండు …
Read More »కేసీఆర్ అంటే కిసాన్ చంద్రశేఖర్రావు..ఎంపీ సుమన్
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతును రాజుగా చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మహాయజ్ఞం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు దేశంలో సీఎం కేసీఆర్ విప్లవం …
Read More »అదృష్టం అంటే కుమారస్వామి దే..!!
అదృష్టం అంటే కుమారస్వామి దే.. కుమారస్వామి మరోసారి కింగ్ కాబోతున్నారు. కుమారస్వామి అనే నేను.. అంటూ ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.కూటమి ముఖ్యమంత్రి గా జేడీఎస్ శాసనసభాపక్ష నేత HD కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో బీజేపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ తో జట్టుకట్టారు. బల నిరూపణకు ముందే యాడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్ – జేడీఎస్ …
Read More »సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ట్వీట్ వైరల్..!!
రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్ణాటక ఎన్నికలపై మరోసారి స్పందించారు.కర్ణాటక ఎపిసోడ్లో రాజ్యాంగం గెలిచిందని అన్నారు.ఈ మేరకు అయన శనివారం ట్వీట్ చేశారు.ఇంతకంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగావాఖ్యానించారు.అయితే జగన్ చేసిన …
Read More »హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన వైఎస్ జగన్..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంకు బయలుదేరారు.వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఈ రోజు తెల్లవారుజామున 3.14 గంటలకు కన్నుమూశారు.గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల జగన్ తీవ్ర …
Read More »