తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 4వేల చొప్పున పట్టుబడి సాయం అందిస్తుంది.అందులోభాగంగానే ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లా, ధర్మసాగర్ మండలం, క్యాతంపల్లి గ్రామంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ,మహమూద్ అలీవ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు …
Read More »‘రైతుబంధు’ చెక్కుతో డబ్బులు తీసుకోవడం ఎలానో తెలుసా..?
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు. రైతు బంధు పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతు బంధు చెక్కులు అందుకుంటున్న రైతులు నేరుగా బ్యాంకుల వద్దకు వెళ్లి నగదును డ్రా చేసుకుంటున్నారు. అయితే రైతు బంధు చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలంటే రైతులు తమ …
Read More »జూన్ 2 నుంచే రైతులకు రూ. 5 లక్షల రైతు బీమా..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంభీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.ఆ తరువాత రైతు బంధు పథకం ద్వార విడుదలైన చెక్కులను రైతన్నలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద రూ.100కోట్లను …
Read More »శిరీష హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!!
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్ లో కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శిరీష ( 20) అనే డిగ్రీ అమ్మాయి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.అయితే ఆమె స్నేహితుడే ఈ నీచమైన పని చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే..ఈ హత్య గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగినప్పటికీ..రాత్రి 9గంటల సమయానికి కూడా వెలుగు చూడలేదు.రిసార్ట్స్ వారి సహాయంతోనే ఈ …
Read More »మరోసారి పెళ్ళికొడుకు కాబోతున్న ప్రభుదేవా..!! అమ్మాయి ఎవరో తెలుసా..?
మంచి నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్గా పేరు సంపాదించుకున్న ప్రభుదేవా.. మరోసారి పెళ్ళికొడుకు కాబోతున్నాడు.ఇంతకముందు నయనతారతో గత కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం కాగా.. కొన్ని మనస్పర్ధల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు.అయితే తాజాగా ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి నికీషా పటేల్ సై అంటుంది. ఇంతకీ నికీషా పటేల్ ఎవరనుకుంటున్నారా..? జనసేన అధినేత,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన కొమురం పులి సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది.ఆ సినిమా …
Read More »ఎమ్మెల్యే చిన్నారెడ్డికి చుక్కలు చూపించిన రైతన్నలు..!!
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పథకంపై బురద జల్లుతుంది.రైతులకు అండగా నిలిచే రైతుబంధు పథకంపై కాంగ్రెస్ …
Read More »మాదిగలపై వర్ల రామయ్య దారుణ వాఖ్యలు..!! వీడియో..
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చైర్మన్ వర్ల రామయ్య ఓ దళిత యువకుడిపై జులుం ప్రదర్శించి, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..గురువారం మచిలీపట్నం బస్టాండ్లో రామయ్య అధికారులతో కలసి బస్సులను తనఖీ చేశారు. ఓ బస్సులోని యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఉండడంతో రామయ్య అహం దెబ్బతింది. నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోయాడు. ‘నీ …
Read More »అనుకోని అతిథిగా సీఎం కేసీఆర్.. సీఎం సడన్ గా బస్సు దిగటంతో..
పని చేసే యజమాని పెళ్లికి వస్తేనే ఎంతో సంబరం ఆ ఇంట్లో.. అభిమానించే నటుడో.. హీరోనో వస్తేనే ఎగిరి గంతేస్తాం.. అలాంటిది పిలుపు లేకపోయినా.. కలలో కూడా ఊహించని విధంగా సామాన్యుడి ఇంట్లో పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరు అయితే ఎలా ఉంటుంది.. ఆ పెళ్లి మొత్తం హడావిడి, హంగామానే కాదు ఆశ్చర్యం, షాక్ అవుతారు. అలాంటి షాక్ ను ఓ పెళ్లిలో చూపించారు సీఎం కేసీఆర్. గురువారం (మే-10) …
Read More »అందరికి మెరుగైన ఆరోగ్యం తెలంగాణ నర్సెస్..
అందరికి మెరుగైన వైద్యం అందాలి అని ప్రపంచ నర్సెస్ దినోత్సవం సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ ఆధ్వర్యంలోమే 12 నాడు రవీంద్రభారతిలో ఉదయం 9 గంట నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నర్సెస్ మహాసభ నిర్వహిస్తున్నారు.ఈ సభలో నర్సింగ్ వృత్తిలోని నిపుణులుప్రజారోగ్యంలో నర్సెస్ యొక్క పాత్రపై వివిధ అంశాలవారిగా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హాజరువుతారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. …
Read More »మరోసారి గొప్ప మనస్సును చాటుకున్న ఎమ్మెల్యే అరూరి..
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది పేదలకు ఆర్ధిక సాయాన్ని అందించి తన గొప్ప మనస్సును చాటుకోగా..తాజాగా నియోజకవర్గంలో రైతు బంధు చెక్కులను పంపిణీ చేయడానికి వెళ్ళుతుండగా పంథిని గ్రామంలో ముగ్గురు అడపిల్లల తండ్రి నస్కూరు కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్నఎమ్మెల్యే అరూరి రమేష్ తన కారును ఆపి ఆ కుటుంబాన్ని పరామర్శించి 10 …
Read More »