Home / KSR (page 219)

KSR

కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యం..కేసీఆర్

కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ సీ ఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ..”దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.ప్రపంచంలో ఎక్కడలేని విధంగా రైతన్నకు ఎకరాకు ఎనిమిది వేలు ఆర్థిక సాయమిస్తున్నం.కాళేశ్వరం నీళ్ళు ఈ ఏడాది చివర మెదక్ …

Read More »

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీతో పాటు జీహెచ్ఎంసీలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచుతామన్నారు. ప్రైవేటు సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బి.వై.డి. ఆటో ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ …

Read More »

కాంగ్రెస్ రైతులకు చుక్కలు చూపిస్తే..మేం చెక్కులు ఇస్తున్నాం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగు సంవత్సరాల నుండి చేపడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇప్పటికే వివిధ పార్టీ లనుండి పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.అందులోభాగంగానే రాష్ట్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై.. ఆ నేతలు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు …

Read More »

పెద్ద మనసు చాటుకున్న ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పెద్దమనసును చాటుకున్నారు. నిజామాబాద్ జిల్ల బోధన్‌ మండలం ఊట్‌పల్లికి గ్రామానికి చెందిన జ్యోతి అనే అభాగ్యురాలికి కొత్త జీవితం ప్రసాదించారు. అరుదైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న జ్యోతి నాలుగు లక్షల రూపాయలు స్వంత ఖర్చులతో ఆపరేషన్ చేయించారు. ప్రాణాంతకమైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్ జ్యోతి పరిస్థితిని ఆమె సోదరుడు ట్విట్టర్ ద్వారా ఎంపీ కవితకు మొరపెట్టుకున్నాడు. దీంతో …

Read More »

రైతు బంధు’వు’ కేసీఆర్..!!

 “రైతే రాజు” అని వినడమేగానీ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు.దీనికి అనేక కారణాలే ఉన్నాయి, పెట్టుబడి లేక దానికి తోడు ఎరువుల కొరత, సాగునీటి సమస్య, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర కల్పించడంలో విఫలమవ్వడం ప్రధానమైన కారణాలు. ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి …

Read More »

కొత్త ఆలోచన.. నీళ్ళ డ్రమ్ముతో కూలర్‌ తయారీ..!!

మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు..చేసి సాధించగలడు అనేదానికి నిదర్శనమే ఈ వార్త..సాధారణంగా మనం మన ఇంట్లో వాటర్ డ్రమ్ముల ను ఏం చేస్తాం..? నీటిని నిల్వ చేసుకోవడాని ఉపయోగిస్తాం..కానీ వాటర్ డ్రమ్ముతో కూలర్ తాయారు చేశాఋ ఇద్దరు యువకులు. జయశంకర్‌ జిల్లా కాటారం మండలకేంద్రానికి చెందిన సాయి.. తిరుమల ఇంజనీరింగ్‌ అండ్‌ వైండింగ్‌ వర్క్స్‌లో పనిచేసే అప్పాల భూమేష్‌, అడువాల సంతోష్… ప్లాస్టిక్‌ డ్రమ్మును ఉపయోగించి చౌకగా కూలర్‌ను తయారు …

Read More »

అర్జున్ రెడ్డి బ‌ర్త్‌డే..హైదరాబాద్ న‌గ‌ర‌వాసుల‌కి ఐస్‌క్రీమ్స్ ఫ్రీ

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు.ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న ఆలోచ‌న చేశాడు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ఎండ‌లకి అల‌మ‌టిస్తున్న వారికి ఐస్‌క్రీమ్స్ అందించి వారిని కూల్ చేసేందుకు బ‌ర్త్‌డే ట్ర‌క్‌ల‌ని ఏర్పాటు చేశాడు.. ఈ సందర్భంగా ఆ ట్రాక్ ఫోటోలను తన ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. A few days of shooting in the …

Read More »

కేసీఆర్‌ మీటింగ్‌ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ పెడితే..  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం అవుతుంది కాబట్టే..రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని అన్నారు …

Read More »

టీ టీడీపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ లోకి సీనియర్ నేత..!!

ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలుగు రాష్ట్రలో రాజకీయం వేడెక్కింది.వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే నేతలు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి చేరుతున్నారు.అందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణలో కొంతమంది నేతలు ప్రస్తుత అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరగా తాజాగా ఖమ్మం జిల్లా అశ్వాపురం సీనియర్ నేత, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు మల్లారెడ్డి చేరికకు రంగం సిద్ధమయ్యింది. …

Read More »

సంచలన వాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..!!

కాంగ్రెస్ నేత,కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.మొత్తానికి తన మనసులోని మాటను చెప్పేశారు.ఎప్పటికైనా తన లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ నే అని అన్నారు.వివరాల్లోకి వెళ్తే…రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.ఈ సందర్భంగా తన మనసులోని మాటను చెప్పేశారు. ‘నన్ను పార్టీలోకి రమ్మన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ దూతలు ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీలన్నీ వారికి తెలుసు. నా పనితీరు తెలిసి కూడా రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat