Home / KSR (page 222)

KSR

మార్కెట్ యార్డుల్లో రూ.5కే రైతులకు ఫుల్ మీల్స్..!!

తమ కష్టాన్ని నమ్ముకొని..దేశానికి అన్నం పెట్టె రైతన్నల కోసం ఏం చేసినా తక్కువే..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది.అయితే రైతన్న కోసం నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రూ.5తో రైతులకు భోజనం అందిస్తున్నారు.అన్నం, పప్పు, పచ్చడి, మూడు రకాల కూరలతో రైతులకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. మర్చంట్స్ అసొసియేషన్ – అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో సద్దిమూట పేరుతో …

Read More »

అనుదీప్ ను అభినందించిన సీఎం కేసీఆర్

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా టాప్ ర్యాంకర్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ప్రగతి భవన్ లో అనుదీప్, ఆయన తల్లిదండ్రులతో కలిసి సిఎం మద్యాహ్న భోజనం చేశారు. యువకులకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సిఎం కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్దితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శమని సిఎం అన్నారు.  

Read More »

సివిల్స్ టాపర్ ను అభినందించిన ఎంపీ కవిత

సివిల్స్-2017 టాపర్ దురిశెట్టి అనుదీప్ తన తల్లిదండ్రులతో పాటు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిశారు. అనుదీప్ ను ఆమె అభినందించారు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి తెలంగాణ పేరు ప్రఖ్యాతులను మరింత పెంచారని ప్రశంసించారు. సివిల్స్ టాపర్ అనుదీప్, బాక్సర్లు అసాముద్దీన్, నిఖత్ జరీన్ లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వారు కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. వారి …

Read More »

కలిసి ఉండటానికి పెళ్లి కావాల్సిన అవసరం లేదు..సుప్రీం కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు కీలకమైన వాఖ్యలు చేసింది.ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయటానికి పెళ్లి చేసుకుని ఉండాలి అన్న నిబంధన ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండకూడదు అనటం తప్పని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది . మేజర్ అయిన జంట పెళ్లి చేసుకోకపోయినా కలిసి ఉండొచ్చని తెలిపింది. ఆ హక్కు వారికి ఉంటుందని తేల్చిచెప్పింది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తూ 2005లో తీసుకొచ్చిన చట్టంలో ఈ …

Read More »

క్యాస్టింగ్ కౌచ్..నమ్మలేని నిజాలు చెప్పిన సమంత

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న చీక‌టి భాగోతాలు- కాస్టింగ్ కౌచ్ పై గత కొంత కాలంగా ర‌చ్చ ర‌చ్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్ నుండి టాలీవుడ్ వ‌ర‌కు చాలామంది హీరోయిన్లు బ‌హిరంగంగా వాళ్ళ అనుభ‌వాలను మీడియా ముందుకు వ‌చ్చి వివ‌రిస్తున్నారు.అయితే తాజాగా అక్కినేని కోడలు సమంతా రుత్ ప్రభు ఈ విషయం పై స్పందించింది.ఆమె ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలను వెల్లడించారు. …

Read More »

ఇవాళ గుడివాడలో భారీ బహిరంగసభ..హాజరుకానున్న జగన్

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా,గుడివాడలో విజయవంతంగా కొనసాగుతుంది.వేలాది మంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు.అడుగడుగునా జనం జగన్ కు నీరాజనం పడుతున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి జగన్ 155వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. గుడివాడ మండలం సిద్దాంతం మీదుగా జగన్ బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ …

Read More »

ముఖేష్ అంబానీకి కాబోయే అల్లుడెవరో తెలుసా..?

ప్రముఖ వ్యాపారవేత్త , రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ఓ గుడిలో జరిగింది. ఇంతకీ ముఖేష్ అంబానీ అల్లుడు ఎవరనుకుంటున్నారా..? అయన ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్.పిరమల్ రియాలిటీ అనే ఓ దేశంలోకెల్లా అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకదానికి ఫౌండర్.ఈ రియల్ కంపెనీకన్నా ముందు పిరమల్ స్వాస్థ్య అనే ఓ కంపెనీ వాళ్ళకు ఉండేది. రోజుకు …

Read More »

ఆ ఎమ్మెల్యేతో రాహుల్ గాంధీకి పెళ్లి… నిజమేనా

ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్నకాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రాయ్‌బరేలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదితీ సింగ్‌ను పెళ్లాడనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సోశాల్క్ మీడియాలో వైరల్ గా మరీనా ఈ వార్తలకు చెక్ పడింది.పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితీసింగ్ స్పందించ‌డంతో అనేక ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. రాహుల్ త‌న‌కు రాఖీ బ్రద‌ర్ అంటూ ఆమె స్పష్టం చేసింది. ఆమె …

Read More »

రైతును రాజును చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం..!!

రైతు బంధు పథకం అమలుతో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సా యం అందజేయబోతున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ కాబోతుండటం విశేషమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రైతు బాంధవుడిగా అభివర్ణించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చటం, రైతును రాజును చేయటమే లక్ష్యంగా సీఎం …

Read More »

ఈ నెల 10న రైతుబంధును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రారంభిస్తారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు నిర్వహిస్తారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat