వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ఈ యాత్ర నేటికి 154వ రోజు ముగిసింది.ఈ మేరకు రేపటి 155వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి సోమవారం ఉదయం జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అంగలూరు మీదుగా బొమ్మలురు …
Read More »దురిశెట్టి అనుదీప్కు సీఎం కేసీఆర్ ఆహ్వానం
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ టాపర్గా నిలిచిన సంగతి తెలిసిందే. 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనుదీప్.. ఐఏఎస్ లక్ష్యంగా సాధన చేస్తూ నాలుగో ప్రయత్నంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు.ఈ క్రమంలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నుంచి పిలుపు అందింది. అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సోమవారం ప్రగతి భవన్కు రావాలని సీఎం …
Read More »రెండో సారి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడిగా “కాసర్ల నాగేందర్ రెడ్డి “.
2016లో ఆస్ట్రేలియా లో టీఆర్ఎస్ ని స్థాపించి మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికై , పార్టీని ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలలో గులాబీ జెండాని ఎగరేశారు అలాగే అత్యధిక సభ్యత్వ నమోదుచేసి , ఖండాంతరాలలో పార్టీ కార్యక్రమాలను , అభివృద్ధి , సంక్షేమ పథకాలను తెలియచేస్తూ , ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పి కొడుతూ అటు సోషల్ మీడియా లో ఇటు తెలంగాణ …
Read More »రాత్రి పుట నిద్ర సరిగ్గా పట్టడం లేదా..? ఇలా చేయండి..!
నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, అనారోగ్యాలు… తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి రోజూ నిద్ర సరిగ్గా పట్టడం లేదు. దీంతో వారు రోజూ యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. దీంతో నిద్రలేమి వల్ల డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. దీంతో …
Read More »హైదరాబాద్ నగరం రిచ్చెస్ట్ సిటీ..వీకే సింగ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ క్యాంపస్ లో విదేశాంగ శాఖ IBM మధ్య డెక్కన్ డైలాగ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశాంగ సహాయ శాఖ మంత్రి వీకే సింగ్ తో పాటు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. IT & Industries Minister @KTRTRS addressing the delegates at the inaugural session of …
Read More »పెట్టుబడిదారులకు కేంద్రం తెలంగాణ..కేటీఆర్
పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఐఎస్బీలో అభివృద్ధి కొరకు ఆర్థిక దౌత్యంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కేంద్రమంత్రి వీకేసింగ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సులభతర వాణిజ్య విధానం అమలులో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూములు రాష్ట్రంలో ఉన్నాయి. విదేశాల నుంచి పెట్టుబడులు …
Read More »దారి చూడు దమ్మూ చూడు మామ.. ఫుల్ వీడియో సాంగ్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా కృష్ణార్జున యుద్ధం.ఈ సినిమా గతనెల 12న విడుదలై సూపర్ హిట్ టాక్ తో ముందుకేల్లుతుంది..అయితే ఈ సినిమాలో పెంచల్ దాస్ పాటిన ‘దారి చూడు దుమ్మూ చూడు మామ’ పాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.హిప్ హాప్ తమీజా సమకూర్చిన స్వరాలు సంగీత ప్రియులను కట్టిపడేశాయి. ఈ సాంగ్ ఫుల్ వీడియోను తాజాగా విడుదల …
Read More »పారిస్లో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్..
ఇటీవల ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వానీ హిరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్ హిట్ కొట్టడంతో ఈ సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో వెకేషన్ టూర్ వేశాడు మహేష్. భరత్ అనే నేను సినిమా రిలీజ్కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మహేష్..తాజాగా మరోసారి అదే ప్రదేశానికి …
Read More »వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యడ్యూరప్ప
మరికొన్ని రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేస్తున్నాయి.ఈ ప్రచారంలో భాగంగా కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారు . బెళగావిలో ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ.. ఓటు వేయ నిరాకరించే ఓటర్ల కాళ్లు, చేతులు కట్టి పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి బీజేపీకి ఓటువేయించాలని కార్యకర్తలకు …
Read More »రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపు..జానా సంచలన కామెంట్
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు తయారైందని రాజకీయవర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే…నేనంటే నేను సీఎం అభ్యర్థిని అంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్న తీరుతో జనాలు నవ్వుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి కావాల్సిన …
Read More »