ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది.తెలుగుదేశం పార్టీని మరో సినియర్నేత వీడనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం నచ్చకనే అయన పార్టీ వీడుతున్నట్లు వారు చెబుతున్నారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలుండటం, బీసీల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీని వీడతానని చెప్పడం …
Read More »రూ. 700 కోట్ల భూమి తెలంగాణ హౌజింగ్ బోర్డుదే..!!
తెలంగాణ హౌజింగ్ బోర్డుకు సంబంధించిన భూ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో చారిత్రక విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రూ.700 కోట్ల విలువ చేసే స్థలాన్నిరెండు దశాబ్ధాల సుధీర్ఘ న్యాయ పోరాటం తర్వాత తెలంగాణ హౌజింగ్ బోర్డు దక్కించుకుంది. కూకట్ పల్లిలోని సర్వే నంబర్ 1009 లోని 20 ఎకరాల భూమి తెలంగాణ హౌజింగ్ బోర్డుదేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల …
Read More »రేప్ నేరస్తుల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లే.. వైఎస్ జగన్
దాచేపల్లి అత్యాచార సంఘటనపై వై సీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేప్ కేసుల నిందితుల్లో ఎక్కుమంది అధికారపక్షాలనికి చెందిన వారే వున్నారని, అందుకే న్యాయం జరగడం లేదని అయన ట్వీట్ చేశారు. A 9yr girl brutally raped by a 50yr man & his son in Dachepalli,Gtr Dt.Many such ghastly incidents …
Read More »హైదరాబాద్ లో భారీ వర్షం..రంగంలోకి టాస్క్ ఫోర్స్ టీమ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది.అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. భారీ వర్షాలతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో GHMC హై అలర్ట్ ప్రకటించింది. టాస్క్ ఫోర్స్ టీమ్ లను రంగంలోకి దించింది. వాటర్ లాగింగ్స్ లేకుండా చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేసింది.గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ లో కంట్రోల్ …
Read More »తడిసిన ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలపై మంత్రి హరీష్ రావు అధికారులను అప్రమత్తం చేశారు . మార్కెట్ యార్డులు, కోనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులు, కోనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్లు సందర్శించి… పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు . తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా చూడాలని …జిల్లా కలెక్టర్లుకు సూచించారు . …
Read More »మహేష్ బాబు పై సంచలన ట్వీట్ చేసిన శ్రీరెడ్డి
నటి శ్రీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.గత కొన్ని రోజులనుండి కొంత మౌనంగా ఉన్న ఆమె ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా పై సంచలన ట్వీట్ చేశారు.అయితే ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ బ్లాక్బస్టర్ హిట్ కాదని, బిలో యావరేజ్ మూవీ అని ఆమె తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇప్పుడే భరత్ …
Read More »వ్యవసాయంలో ఉన్న ఆనందం ఏ వృత్తిలో ఉండదు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రైతు బంధు పథకంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడారు. రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామని చెప్పారు .వ్యవసాయంలో ఉన్న ఆనందం మరే వృత్తిలో ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయమని చెప్పారు.రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని …
Read More »2019లో జగనే సీఎం..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు..!!
2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ,వైసీపీ అత్యధిక సీట్లతో విజయడంఖా మొగిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విష్ణుకుమార్ రాజు దర్శించుకున్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గ్రాఫ్ పడిపోయింది ..ఇంకా రానున్న రోజుల్లో పూర్తిగా పడిపోతుందని అయన అన్నారు.ఓటుకు …
Read More »కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్పై రాళ్లు, చెప్పుల దాడి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం తమిళనాడులో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమెకు చేదు అనుభవం ఏర్పడింది.ఆమె కాన్వాయ్పై డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పుల దాడిచేశారు . కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్ర ఆలసత్వానికి నిరసనగా వారు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్ స్వరాజ్ అభియోన్ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్నాథపురం, విరుధునగర్ జిల్లాలో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు …
Read More »మామిడి పండ్లను రోజూ తింటే కలిగే లాభాలివే..!
మామిడి పండ్లు అంటే తెలియనివారంటూ ఉండరు.సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడికాయ ఒకటి.మామిడి పండ్లని వేసవిలోనే తినాలి. అయితే మామిడిపండ్లని వేసవికాలంలో ఎక్కువగా తినడం వలన అధ్బుతమైన లాభాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండ్లు తినడం వలన చిగుళ్ల ఇన్ఫెక్షన్, రక్తం కారడం, దంతాల నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది. మామిడి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తం బాగా …
Read More »