ఉదయాన్నే మనం తీసుకునే అల్ఫాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమత్యుల పరిచి ,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకునే అల్ఫాహారం విషయంలో ఆశ్రద్దను కనపరుస్తున్నారు.మనలో చాలా మంది ఉదయం అల్పాహారానికి బదులు ఒకటో రెండో అరటి పండ్లతో సరిపెడుతున్నారు.అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకుంటూ ఉంటారు.అయితే ఖాళీ కడుపుతో అరటిపడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమంతా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు …
Read More »బండారం బయటపడుతుందనే..తిరుపతి సభలో బాబు దాచిపెట్టిన అసలు వీడియోలు ఏంటో తెలుసా?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు బుక్ అయిపోయారు. ఈ దఫా పార్టీ నేతల దృష్టిలోనే ఆయన చులకన అయిపోయారని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి అట్టహాసంగా సభ పెట్టుకుంటే.,.అది కాస్త తనకే కౌంటర్ అయిందని మథనపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభ గురించే ఈ చర్చ అంతా. అందులోనూ బాబు దాచిపెట్టిన వీడియోల గురించే ఈ కామెంట్లన్నీ. ధర్మపోరాట …
Read More »ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నుంచి జగన్ 2019 ఎన్నికల స్కెచ్ అదుర్స్
తన సొంత ఇలాకా అయిన చిత్తూరులో దీక్షకు సిద్ధమవడం ద్వారా ఓ రేంజ్లో మైలేజ్ కొట్టేద్దామని ప్రయత్నించి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం ఇది. ఇంకా చెప్పాలంటే…ఆయన కలలో కూడా ఊహించని షాక్ అనుకోవచ్చు. `తన అవసరం కోసం కరివేపాకు లాగా ఎవరినైనా వాడుకోవడమనేది సిద్ధాంతానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు` అని ఆయన విమర్శకులు చేసే మాటలకు అచ్చుగుద్దిన …
Read More »కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనకు పెరుగుతున్న మద్దతు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది . కేసీఆర్ ఆలోచనలు , ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి ఆయన చెబుతున్న కారణాలు , చూపిస్తున్న గణాంకాలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తున్నాయి . కాంగ్రెస్ , బీజేపీ ల వైఫల్యాల మీద కూడా జనం విసిగిపోయి ఉండడంతో ఆయన వాస్తవానికి దగ్గరగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో సరైన సమయంలో సరైన …
Read More »హైదరాబాద్ ఖాతాలో మరో మణిహారం..మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఖాతాలో మరో మణిహారం చేరనుంది. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడమే కాకుండా..విదేశాల్లో ప్రయాణం చేస్తున్న అనుభూతిని కలిగించేలా ఆహ్లాదకరమైన ప్రయాణ ఏర్పాట్లు సాగనున్నాయి. ఎల్బీనగర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు సకాలంలో చేరుకోలేక ట్రాఫిక్ రద్దీతో ఇరుక్కుంటున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికై ప్రభుత్వం చింతలకుంట చౌరస్తా వద్ద ఈ అండర్ పాస్ను నిర్మించింది. మంగళవారం నాడు ఉదయం …
Read More »ఇలాంటి పెద్దమనసు కేటీఆర్ వద్దే కనిపిస్తుంది..
ఓ వైపు చదువుకోవాలనే ఆకాంక్ష ..మరోవైపు పేదరికం సమస్యలు…అయితే పేదరికమే గెలిచి ఓ యువకుడి చదువును అర్ధాంతరంగా ముగిసే స్థాయికి చేరింది. అయితే ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. పేదరికం కారణంగా చదువు ఆగిపోయే పరిస్థితి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన జీవితంలో కొత్త వెలుగులు నింపేదుకు తగు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లోని సుభాష్చంద్రబోస్ నగర్కు చెందిన కల్లెం సల్మన్ …
Read More »మూడు జిల్లాలకు మంచినీళ్లిచ్చే పథకం సిద్ధం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశకు చేరుకున్నాయి.అందులో భాగంగానే గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని తోగ్గూడెం చేరుకున్నాయి. మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటుకు వచ్చాయి. దీంతో, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మిషన్ భగీరథ పథకం ద్వారా ఇక్కడి నుంచి …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్ధతిస్తున్నాం..టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు
ప్రత్యేక రాష్ట్రం సాధించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా అభివృద్ది చేస్తారని టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.ప్లీనరీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన టీఆర్ఎస్ ఎన్నారై నేతలు సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను సమర్థించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయానికి తమ మద్ధతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. రూ. 50 …
Read More »సీఎం కేసీఆర్తో డీఎంకే ఎంపీ కనిమొళి భేటీ
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న సీఎం కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్-29) చెన్నై పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండో రోజు సోమవారం (ఏప్రిల్-30) కూడా చెన్నైలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ITC చోళ హోటల్ లో కేసీఆర్ తో DMK ఎంపీ కనిమొళి భేటీ అయ్యారు. మంత్రులు కేకే, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి …
Read More »రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..మంత్రి తుమ్మల
రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు . భూమి ఉన్న ప్రతి రైతులకు పెట్టు బడిసాయంగా 8 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు . ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి మంత్రి తుమ్మల పర్యటించారు. ఈ …
Read More »