Home / KSR (page 231)

KSR

జగిత్యాల ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,ఎంపీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వట్టివాగుపై రూ.5.83 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహనసదస్సులో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసగించారు. …

Read More »

రేవంత్ రెడ్డికి ఉహించని షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ

తెలంగాణ ప్ర‌భుత్వంపై దురుద్దేవ‌పూర్వక శ‌త్రుత్వం పెంచుకున్న కొడంగ‌ల్ ఎమ్మెల్యేకు షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో చేర‌డం ద్వారా మ‌రింత ఎదురుదాడి చేయాల‌ని రేవంత్ భావిస్తే…ఆయ‌న‌కు దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇస్తోంది, అవ‌మానాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆయ‌న‌కు జ‌రిగిన అవ‌మానం..పాద‌యాత్ర‌కు బ్రేకులు వేయ‌డం. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ప్ర‌శంస‌ల జ‌ల్లు

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఇందుకోసం అనేక వినూత్న నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలా మ‌న స‌ర్కారు చేస్తున్న ప‌నిని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఏఎంసీ బ్లాక్, మెడిసిన్ డిస్పెన్సరీ, లైబ్రరీ భవనం, ఆడిటోరియంలను …

Read More »

మంత్రి కేటీఆర్ మదిని దోచుకున్న పదోతరగతి విద్యార్ధి..!!

ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని ఒక యాబై వేల రూపాయలు ఇచ్చారు అనుకో ఏమి చేస్తారు ..తడుముకోకుండా వెంటనే యాబై వేల రూపాయల విలువ చేసే లేటెస్ట్ జనరేషన్ ఆపిల్ ఫోన్ కొంటారు లేదా దాన్ని మించికపోయిన వేరేది ఏ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ కొని సోషల్ మీడియాలో వెంటనే స్టేటస్ పోస్టు చేస్తారు.కానీ ఒక యువకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు. …

Read More »

ఆర్బీఐ సహకారం లేకున్నా 35 వేల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశాం..!

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంగాధర మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసి సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.చెరువులు నిండితే నే పంటలు సంవృద్దిగా పండుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి దాని ద్వారా చెరువులను పునరుద్ధరిస్తుందని తెలిపారు. గతంలో వెయ్యి ఫీట్ల బోరు …

Read More »

మెనూ అదిరిపోయింది… టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ ఇదే..!!

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి.ఈ ప్లీనరీ ఎన్నికలు ముందు జరుగుతుండటంతో టీ ఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ ప్లీనరీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుడా కీలక ప్రసంగం చేయనున్నారు.ఉదయం 10గంటల నుండి సాయత్రం 5గంటల వరకు జరగనున్న ఈ ప్లీనరీ లో భోజనాలు కూడా హైలెట్ కాబోతున్నాయి.మన తెలంగాణ రుచులతో 27 రకాల భారీ మెనూ రెడీ అయింది. ప్లీనరీ మెనూ ఇదే.. …

Read More »

తెలుగు రాష్ర్టాల్లో బీజేపీకి దిమ్మ‌తిరిగిపోయే షాకులు

తెలుగు రాష్ర్టాల్లో బ‌ల‌ప‌డాలని…అధికార ప‌క్షాన్ని గ‌ద్దెదించాల‌ని…ఇప్ప‌టికే ఉన్న ప్ర‌తిప‌క్షాల కంటే తామే బ‌లోపేతం అయిపోయి స‌త్తా చాటుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే కోణంలో అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఆ పార్టీ నేత‌లు భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేస్తుంటారు. తాము బ‌ల‌ప‌డిపోతున్నామ‌ని…ఇటు ఆంధ్ర‌ప్రదేశ్‌లో అటు తెలంగాణ‌లో అధికారంలోకి రాబోతున్నామ‌ని జోస్యం చెప్తుంటారు. త‌మ పార్టీలోకి ముఖ్య నేత‌లు చేర‌బోతున్నార‌ని కూడా ప్ర‌క‌టిస్తుంటారు. అయితే అంత సీన్ లేదని పైగా ఉన్న నేత‌లే …

Read More »

టీఆర్ఎస్ ప్లీన‌రీ ముందు కాంగ్రెస్ చీప్ ప్ర‌చారం…కౌంట‌ర్‌తో గ‌ప్‌చుప్‌

కాంగ్రెస్ పార్టీకి కొత్త స‌మ‌స్య ఒక‌టి వ‌చ్చిప‌డింది. అదే ప‌రువు స‌మ‌స్య‌. త‌మ‌కు ఎలాగూ ఆద‌ర‌ణ లేదు కాబ‌ట్టి అధికార టీఆర్ఎస్ పార్టీని ప‌లుచ‌న చేయాలని ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే చిత్రంగా కాంగ్రెస్ న‌వ్వుల పాలు అవుతోంది. ఇప్ప‌టికే ఎన్నో ద‌ఫాలు జ‌రిగిన‌ప్ప‌టికీ బుద్ధిరాని కాంగ్రెస్ పార్టీ తాజాగా టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా ఇదే ప‌ని చేసి కామెడీ అయిపోయింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్ ప్లీన‌రీకి అద్భుత‌మైన ఏర్పాట్లు …

Read More »

సాగు చేసే రైతన్నకు పెట్టుబడి..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలులో నెంబర్ వన్ స్థానంలో వుందని అన్నారు.డిండి ప్రాజెక్ట్ లో నీళ్ళు లేకున్నా కల్వకుర్తి నుంచి నీళ్ళు ఇచ్చామని తెలిపారు.రాష్ట్రంలో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.రాష్ట్రంలో …

Read More »

బ్రేకింగ్ : మరో బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ మరి బాంబ్ పేల్చారు.గత కొన్ని రోజుల నుండి తనపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థల అధినేతలపై యుద్ధం ప్రకటించి..వరుస ట్వీ ట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు,సీఈవో రవిప్రకాష్ పై విరుచుకుపడి..ఆ తర్వాత కొద్ది కాసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat