టివీ 9,ABNలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్ కొనసాగుతుంది.ఇవాళ కొద్దిసేపటి క్రితం .ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై పవన్ సంచలన ట్వీట్ చేశారు. ” ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది” అంటూ పవన్ సంచలన ట్వీట్ చేశాడు. Welcome back to #BMBK program with PawanKalan ..Today …
Read More »నమ్రతాకు మహేష్ లిప్లాక్..సోషల్ మీడియాలో ఫోటో వైరల్
కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వాని హిరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డులను బద్దలు కొడుతుంది.సినిమా హిట్ అవడంతో మహేష్ ఆనందానికి అవధులు లేవు.తాజాగా మహేష్ ఈ సినిమా విజయాన్ని తన కుటుంబ సభ్యుల తో పంచుకున్నాడు.ఈ మూవీ ఘన విజయం అందుకున్న సందర్భంగా ప్రిన్స్ తన ట్విట్టర్ ద్వారా …
Read More »టీవీ9 అధినేత రవిప్రకాష్ కు పవన్ షాకింగ్ మెసేజ్..!
తనను దూషించిన నటి శ్రీరెడ్డి వీడియోను పదే పదే చూపించి, డిబేట్లు నిర్వహించారని టీవీ9 న్యూస్ ఛానెల్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడుతోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీవీ 9 అధినేత రవి ప్రకాష్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్లు చేస్తున్నారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ9 సీఈవో రవిప్రకాశ్ అంటూ ట్వీట్ చేసిన పవన్ .. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో రవి ప్రకాశ్ కారు …
Read More »నేడు సంచలన ప్రకటన చేయనున్న వైఎస్ జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ సీనియర్ నేతలు,అధికార ప్రతినిధులతో భేటీ కానున్నారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రచేస్తున్న జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెల22వ తేదీన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎంపీల రాజీనామాల …
Read More »వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకు పైగా వైసీపీ గెలుస్తుంది..!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.జగన్ ప్రజసంకల్ప యాత్ర నేటికి 141వ రోజుకి ముగిసింది.ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇవాళ నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు . ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ఎమ్మెల్యే …
Read More »పవన్ కళ్యాణ్ కి లేఖ రాసిన ముద్రగడ..!
మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాటానికి మద్దతు తెలిపారు. టీడీపీని నిమజ్జనం చేసేవరకు ఇంటిమొహం చూడవద్దని పవన్కు అయన సూచించారు. ఈ మేరకు పవన్కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు.ఆ లేఖ ఇదే..
Read More »సినీపరిశ్రమలో వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తాం..మంత్రి తలసాని
సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తదనిమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సినీ ప్రముఖులు, మా ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. అనంతరం ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని.. సినీరంగంలో నెలకొన్న పరిణామాలపై చర్చించామన్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 142వ రోజు షెడ్యూల్ ఇదే..!!
ఏపీ ప్రతిపక్షనేత. వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండ అనుకొకుండా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. ఇందులో బాగంగానే 142 వ రోజు పాదయాత్రకు సంబందించి షెడ్యూల్ విడుదలైయ్యింది.నూజివీడు నుంచి ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్ జగన్ కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావిచర్ల క్రాస్కు చేరుకొని మద్యాహ్నం భోజన విరామం …
Read More »పట్టాదారులందరికీ పాస్ బుక్స్, రైతుబంధు చెక్కులు..సీఎం కేసీఆర్
పట్టాదారు పాస్పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కలెక్టర్లతో సమావేశమై చర్చించారు.ఈ సమావేశంలో పాస్ బుక్స్ పంపిణీ, చెక్కుల పంపిణీ నిర్వహణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ బుక్స్ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు, ఏజెన్సీలో …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ వీకెండ్ ట్వీట్..!
తెలంగాణ రాష్ట్ర యువనేత, ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విటర్లో చాలా యాక్టివ్గా ఉంటూ.. ట్విటర్లో ఎవరు ఏ అభ్యర్థన చేసినా, ఎవరూ ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినా.. వెంటనే స్పందిస్తుంటారు. ఆపదలో ఉన్నవారికి అన్నా అంటే ఆదుకునే గొప్ప మనసు మంత్రి కేటీఆర్ ది. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ఎంతో మంది తమ కష్టాలు, సమస్యలపై కేటీఆర్ కు ట్విట్ చేస్తారు.కొన్ని సార్లు …
Read More »