ఇటీవల రాజ్యాంగంపై, దళితుల హక్కులు, ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారని, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని, ఇది తట్టుకోలేక, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అణచివేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు సచివాలయంలో ఎస్సీ, …
Read More »మరోసారి పవన్ పై వర్మ సంచలన పోస్ట్..!!
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు.పవన్ విషయంలో చాలా హాట్ టాపిక్ గా మారాడు.నటి శ్రీ రెడ్డి తో సంచలన వాఖ్యలు చేయించింది తానే అని ఒప్పుకున్న వర్మ పవన్ కి సారీ చెప్పాడు. తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. మరోసారి పవన్ పై కాని ఆయన ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్ చేయనని ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.. ఈ …
Read More »తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..ఉత్తమ్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ని కలిశారు.అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రాహుల్కు వివరించామని.. అసెంబ్లీ బహిష్కరణకు …
Read More »చంద్రబాబు ఒక్కరోజు దీక్ష ఖర్చు 30 కోట్లా..?
తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్మ పోరాట దీక్ష పేరుతో ఒక్కరోజు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షపై ఏపీ ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేపట్టినది నిరాహారదీక్ష కాదని, ఉపవాసదీక్ష అని ఆమె ఎద్దేవా చేశారు. …
Read More »భరత్ అనే నేను సినిమా పై కత్తి మహేష్ ఆసక్తికరమైన పోస్ట్ ..!
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వానీ హిరోయిన్ గా జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను .ఈ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా టీజర్,పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి టాక్ ఉంది.ఇప్పటికే ఈ సినిమా చూసినా ప్రేక్షకులు తమ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.సినిమా బాగుందని అభినందిస్తున్నారు. అయితే ప్రముఖ సినిమా …
Read More »ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!!
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతిచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమాచారం పంపించింది . వన్యప్రాణి అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.ఎకో సెన్సిటివ్ జోన్ లోని దాదాపు 11వందల ఎకరాల్లో.. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు …
Read More »భరత్ అనే నేను సూపర్ హిట్..!!
ప్రిన్స్ మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.ఈ సినిమా ద్వారా మహేష్ తన అభిమానులకు ఇచ్చిన హామీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో కలిసి నెరవేర్చుకున్నాడు.ఆ సినిమా టీజర్ లో మహేష్ ఓ డైలాగ్ చెప్పాడు. ‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది ఒక్కసారి ప్రామిస్ చేసి.. ఆ మాట తప్పితే యు …
Read More »చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 68వ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఘనంగా బాబు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు.చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడుపాలని ఆకాంక్షించారు.కాగా …
Read More »బ్రేకింగ్ : 2019లో ఏపీలో ఎగిరే జెండా ఎవరిదో తేల్చేసిన లోక్నీతి-సీఎస్డీఎస్-ఏబీపీ న్యూస్ తాజా సర్వే ..!!
ఆంధ్రా ఆక్టోపస్గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాలంలో తన అనుచరగణంతో చేసిన సర్వేలో వైసీపీనే 2019లో అధికారం చేపడుతుందంటూ రిపోర్ట్ విడుదల చేసిన విషయాన్ని మరిచిపోకముందే.. లోక్నీతి – సీఎస్డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే కూడా లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఏకీ భవించింది. లోక్నీతి – సీఎస్డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే సంస్థ రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై …
Read More »ఏపీ ప్రత్యేక హోదా ద్రోహులు..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ద్రోహులు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చంద్రబాబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభించిన విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్ 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా, నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు, ప్రత్యేక హోదా …
Read More »