Home / KSR (page 237)

KSR

ఇద్ద‌రు గ‌ల్ఫ్ బాధితుల ఇంట్లో..చిరున‌వ్వులు పూయించిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ పెద్ద మనుసు మ‌రోమారు ప్ర‌శంస‌లు పొందుతోంది. వైద్యం కోసం ద‌వాఖ‌న‌కు వ‌చ్చే వారికి గంట‌ల వ్య‌వ‌ధిలో వారి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపి ఇప్ప‌టికే  రాష్ర్టాల‌కు అతీతంగా అభిమానుల‌ను పొందిన మంత్రి కేటీఆర్ తాజాగా ఇద్ద‌రు గ‌ల్ఫ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి వివిధ కారణాల వల్ల అక్రమ నివాసితులుగా ముద్రపడి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధపడ్డ ఇద్దరికి …

Read More »

60,000 మంది జీవితాల‌ను మార్చే మ‌రో అద్భుత నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌

స‌బ్బండ వ‌ర్గాల అభివృద్ధి ల‌క్ష్యంగా, సంక్షేమ‌మే ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ‌ సీఎం కేసీఆర్ మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 60,000 మంది జీవితాల‌ను మార్చే నిర్ణ‌యం తీసుకున్నారు. బోదకాల వ్యాధితో భాదపడుతూ జీవనభృతి కోల్పోయిన వారికీ నెల నెల జీవనభృతి అందిచేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం బోధకాల వ్యాధిగ్రస్తులకు జీవనభృతి అందించడానికి తగు చర్యలు చేప‌ట్ట‌డం …

Read More »

చంద్రబాబు ఆ పని చేయడం చాలా బాధగా ఉంది..టీడీపీ ఎమ్మెల్సీ

తెలుగుదేశం పార్టీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తన జన్మదినం సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా కోరుతూ ఒక్కరోజు దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే.అయితే చంద్రబాబు జన్మదినం నాడు దీక్ష చేయడం బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు . ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారని అన్నారు.కేంద్రం, మోదీపై సీఎం …

Read More »

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేరళ సీఎం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సందర్శించారు.దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును పంజాగుట్ట పీఎస్‌ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో కేసుల పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును ఆయన పరిశీలించారు. అనంతరం పోలీసులను విజయన్ అభినందించారు.కేరళ సీఎం విజయన్‌ రాక సందర్భంగా ఇక్కడ …

Read More »

చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు ఎన్నికోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఒక్క రోజు దీక్షకు అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీని కోసం ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుచేస్తున్నారు.విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రేపు చంద్రబాబు దీక్షకు దిగనున్నారు.ఇందుకోసం స్టేడియంలో ఏసీలు,సౌండ్ సిస్టమ్స్ ,టెంట్లు తో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ పనులను జిల్లా కలెక్టర్ ,పోలిస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.దీక్ష జరుగుతున్నంతసేపు అక్కడికి వచ్చిన ప్రజలకు భోజనాలు,మజ్జిక పంపిణి చెయ్యాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం …

Read More »

హ్యాట్సాఫ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు..!!

ఆయనో ప్రభుత్వ అధికారి,ఆపై జిల్లా కలెక్టర్ రోజు ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు,మీటింగ్ లతోవిరామం లేకుండా బిజీ బిజీ గా గడుపుతూ ఉంటారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంచిపేరు సంపాదించుకున్నారు.ఇంతకీ ఎవ్వరానుకున్తున్నారా..? ఆయనే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ఇవాళ అయన మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో రోడ్లపై అనాథలుగా తిరుగుతున్న వారిని చేరదీశారు. వారికి అన్నపానియాలు అందించారు.అంతేకాకుండా వారికి క్షవరం చేయించి స్నానం కూడా చేయించారు. …

Read More »

వైసీపీ..శ్రీ రెడ్డికి మధ్య ఉన్న సంబంధంపై తమన్నా క్లారిటీ

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు రేపుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతొ అమాయకమైన ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మాట్లాడమని..అందుకు 5 కోట్లు ఇస్తానని ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ చెప్పాడని శ్రీ రెడ్డి తమన్నా సింహాద్రి తో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. see …

Read More »

ఫ‌లించిన ప్ర‌భుత్వ ఒత్తిడి..హైద‌రాబాద్‌కు విమానంలో నోట్లు

నోట్ల క‌ష్టాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన ఒత్తిడి ఫ‌లించింది. నోట్ల కొరత తీవ్రంగా ఉన్నందున హైదరాబాద్‌కు విమనాల నుంచి నగదు తరలించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నిర్ణయించింది. నగదు కొరత సమస్యను పరిష్కరించేందుకు తాము తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ వివరించింది. ఈ కమిటీకి ఎస్‌బీఐ నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రంలో నోట్ల క‌ష్టాలు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఎస్‌బీఐని వివ‌ర‌ణ కోరింది. ఈ సంద‌ర్భంగా …

Read More »

సీఎం కేసీఆర్ ప‌థ‌కానికి ఇంకో రాష్ట్రం ఫిదా..!!

సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న అనేక రాష్ర్టాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది. తాజాగా మ‌రో రాష్ట్రం మ‌న స‌ర్కారు ప‌థ‌కానికి ఫిదా అయింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ రాష్ట్ర మంత్రి మెర్సికుట్టి ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో ఆమె రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ …

Read More »

భరత్ అనే నేను సూపర్ హిట్..తేల్చేసిన ప్రముఖ క్రిటిక్..!!

తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతురతతో ఎదిరిచుస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటించగా..కైరా అద్వాని హిరోయిన్ గా నటిస్తుంది.అయితే మహేష్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్,పాటలు అభిమానులను ఎంతగానో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat