ప్రస్తుతం ఎక్కడి ఏటీఎం చూసినా ” నో క్యాష్ ” బోర్డులే దర్శనమిస్తున్నాయి.ఈ పరిస్థితి ఇప్పటి నుండే కాదు..2016 నవంబర్లో నోట్ల రద్దు నుండి ప్రజలు ఈ పరిస్థితిని ఎదరుక్కుంటున్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ..బ్యాంకులకు వెళుతుంటే అక్కడ సైతం అడిగినంత డబ్బు వారిది వారికి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు.కనీసం నగరంలోనైన ఒకటి రెండు ఏటీఎంలల్లో డబ్బులున్నా .. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు …
Read More »గల్లీలో యువకులతో క్రికెట్ ఆడిన సచిన్..వీడియో
క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గల్లీలో క్రికెట్ ఆడడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అవును అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన సచిన్.. సరదాగా గల్లీలో యువకులతో క్రికెట్ ఆడారు. సచిన్ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో గల్లీలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతూ కనిపించారు.అది గమనించిన సచిన్ వెంటనే కారు ఆపి దిగేసి వారి దగ్గరకు వెళ్లారు.బ్యాట్ తీసుకుని సరదాగా వారితో గల్లీలో …
Read More »కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు సీఎం కావడం మన అదృష్టమన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ తెలంగాణ ప్రాంత బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లనున్న టీఆర్ఎస్వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ …
Read More »తమ రాష్ర్టానికి రావాలని సీఎం కేసీఆర్కు ఆ సీఎం ఆహ్వానం
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్కు ఊహించని మద్దతు దక్కింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తూ ఇప్పటికే పశ్చిమబెంగాల్లో టీఎంసీ అధినాయకురాలు, ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసీఆర్ను కలిసి మద్దతు తెలిపారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్జోగి కూడా …
Read More »ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబు..!!
ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభం పాటి హరిబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు అయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపారు.సోమవారం సాయంత్రమే హరిబాబు తన రాజీనామా లేఖను అధిష్టానం కు పంపినట్లు సమాచారం . కొత్త కమిటీ ఎంపిక కోసమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు బీజేపీ ఏపీ కొత్త చీఫ్గా ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ …
Read More »దళితుడిని భుజాలపై ఎక్కించుకున్న చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు
తెలంగాణ రాష్ట్రంలోని జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయం అరుదైన దృశ్యానికి వేదిక అవుతుంది.బ్రహ్మం ఒక్కటే అన్న అన్నమయ్య సందేశాన్ని అందరికి చాటి చెప్పడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్. జియాగూడలోని రంగనాథస్వామి దేవాలయంలో సోమవారం మునివాహన సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య …
Read More »వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్..!!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది. డిలీట్ చేసిన వాటిని తిరిగిపొందే అవకాశం ఇది కల్పిస్తుంది. డబ్ల్యూబీటాఇన్ఫో కథనం ప్రకారం ఆండ్రాయిడ్ బీటా యాప్ యూజర్ల కోసం దీన్ని పరీక్షిస్తోంది. అది సక్సెస్ అయితే స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఏమైనా ఇమేజస్ను, జీఐఎఫ్ఎస్ను, వీడియో, ఆడియో ఫైల్స్ను, ఆడియో రికార్డింగ్లను, డాక్యుమెంట్లను డిలీట్చేస్తే, వాటిని తిరిగి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డివైజ్లలో తక్కువ స్టోరేజ్ …
Read More »జీవితే.. రాజశేఖర్ పక్కలోకి అమ్మాయిలను పంపుతుంది..
పీవోడబ్ల్యు సంధ్య ప్రముఖ నటుడు రాజశేఖర్ జీవిత పై సంచలన వాఖ్యలు చేసింది.ఆమె ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. హైదరాబాద్ లోని అమీర్ పేట్ హాస్టల్స్ లో అమ్మాయిలను జీవిత ట్రాప్ చేసేదని..ఆమె భర్త లైంగిక కోరికలను తీర్చడానికి అమ్మాయిలను జీవిత స్వయంగా రాజశేఖర్ పక్కలోకి పంపేదని ఆమె అన్నారు.ఒకవేళ తాను చెప్పినప్పుడు రాకపోతే అమ్మాయి లను మానసికంగా ఇబ్బంది పెట్టెదని చెప్పింది.ఆమె భర్త …
Read More »పవన్ కళ్యాణ్ ఒక మాదర్చోద్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి ఫైర్ అయింది.పవన్ కళ్యాణ్ ఒక మాదర్చోద్ అంటూ అసభ్యకరమైన రీతిలో మధ్యవేలు చూపిస్తూ విరుచుకపడింది.ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ రెడ్డి పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. అసలు నీకు మహిళలంటే గౌరవం ఉందా..? అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లకు …
Read More »పవన్ కళ్యాణ్ గల్లీ లీడర్ కూడా కాలేరు..శ్రీ రెడ్డి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది . ఇవాళ రాష్ట్రరాజధాని హైదరాబాద్ మహానగరంలోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలతి పాటు శ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది . పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ని అదుపులో …
Read More »