గ్రేటర్ వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు వరంగల్ మహానగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో స్మార్ట్ బైక్ సైకిల్ ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమంలో మేయర్ నరేందర్ పాల్గొని సైకిల్ నడిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు,ప్రభుత్వ అధికారులు,ప్రజలు పాల్గొన్నారని,ఈ నగరంలో కాలుష్య నివారణపై అవగాహణ కల్పించడం కోసం ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని …
Read More »ఏ.పీ.రంగారావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శి, ప్రముఖ వైద్యుడు ఏపీ రంగారావు(75) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. రంగారావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేదలకు వైద్య సేవలందించడానికి, ప్రభుత్వ పరంగా వైద్య సేవలు పెంచడానికి ఏపీ రంగారావు బతికి ఉన్నంతకాలం సేవ చేశారని సీఎం కొనియాడారు. 1942 సెప్టెంబర్ 22వ తేదీన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం …
Read More »వరికోల్ శ్రీమంతుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి..!!
వరికోల్ గ్రామ ముద్దుబిడ్డ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి గ్రామానికి శ్రీమంతుడని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనియాడారు. మండలంలోని వరికోల్ గ్రామంలో చేపడుతున్న శ్మశాన వాటిక పనులు, డబుల్బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు, నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. పథకాల అమలులో స్థానిక ప్రజలు అధికారులకు గాని, నాయకలకు గాని ఒక్క రూపాయి …
Read More »పవన్ కళ్యాణ్ పై సంచలన పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలపై నటి శ్రీ రెడ్డి స్పందించింది.గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్పై గళమెత్తిన నటి శ్రీ రెడ్డి పోరాటంపై పవన్ నిన్న ఓ కార్యక్రమంలో స్పంచించి..అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ముందుకెళ్లాలి కానీ, మీడియాకు ఎక్కడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందిస్తూ..మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ చేసిన వ్యాఖ్యలు తనకు …
Read More »బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధుపై సైనా గెలుపు
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్లో స్వర్ణం దక్కింది. బ్యాడ్మింటన్ ఫైనల్ లో భాగంగా భారత ఏస్ షట్లర్లు సింధు, సైనా తలపడ్డారు. హోరోహోరీగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో సైన నెహ్వాల్ విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తించిన ఈ గేమ్ లో ఇరువురూ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. చివరికి సైనా నెహ్వాల్ 21-18, 23-21 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. …
Read More »అందరినీ ఆకట్టుకుంటున్న మహానటి టీజర్ రిలీజ్..!!
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మహానటి.ఈ సినిమా టీజర్ ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది . అనగనగా ఒక మహానటి అంటూ టీజర్ మొదలవుతుంటే కీర్తి సురేష్ అభివాదం చేస్తూ ఉంటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్, జెమినీ గణేశణ్ గా దుల్కర్ …
Read More »దళితుల కోసం బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రవీంద్రభారతిలో ఇవాళ టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,జగదీష్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ఎస్సీ వ్యాపారవేత్తలకు అవార్డులు ప్రధానం చేశారు. Minister @KTRTRS addressing the 'Dr BR Ambedkar T-Pride Awards 18' ceremony held at Ravindra Bharati. #AmbedkarJayanti pic.twitter.com/9EcW4GdFYM …
Read More »కేటీఆర్ వేసిన పంచ్కు కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వేసిన పంచ్కు కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయిందని పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత రాష్ట్రం ప్రతిష్టను దిగజార్చే స్థాయికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిగజారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల పంజాబ్ టూరిజం, మైనింగ్ శాఖ మంత్రి నవజ్యోత్సింగ్ సిద్ధూ తెలంగాణలో పర్యటించి రాష్ట్ర మైనింగ్ పాలసీపై ప్రశంసలు కురిపించడం, దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాలను అమలు …
Read More »అంబేద్కర్ బాటే సీఎం కేసీఆర్ బాట..మంత్రి హరీష్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బాటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాట అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.బి.ఆర్. అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 3 …
Read More »అంబేద్కర్ ఆశయ సాధనలో పయనిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో పయనిస్తున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ది శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఇవాళ భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్బండ్ దగ్గర ఆయన విగ్రహానికి …
Read More »