భారత రాజ్యంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు . ఇవాళ (ఏప్రిల్-14) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకుని భవిష్యత్ మార్గనిర్దేశం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. అంబేడ్కర్ మిగతా దేశాలకు, భారతదేశానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. అంబేద్కర్ దూరదృష్టి, కాల్పనికత వల్లే …
Read More »డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్. విద్యాసాగర్ రావు పేరు..
ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొద్ది రోజుల్లోనే విద్యాసాగర్ రావు ప్రథమ వర్థంతి జరుగనున్ననేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఘన నివాళి అర్పించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా …
Read More »కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ ఎంట్రీ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది. see also :వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్లు..!! జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టగానే..జగన్ కు జనం బ్రహ్మరధం …
Read More »జగన్ విజయవాడలో అడుగు పెట్టగానే టీడీపీ నేతలు భయంతో ఏం చేశారో తెలుసా..
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది . జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. …
Read More »“భరత్ అనే నేను ” సినిమాని ఎలాగైనా సక్సెస్ చేసేందుకు నమ్రత ఏం చేస్తుందంటే..!!
ప్రిన్స్ మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 20 న విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే జోరందుకున్నాయి.ఈ క్రమంలో ఈ సినిమా ఎలాగైనా పెద్ద సక్సెస్ చేసేందుకు మహేష్ భార్య నమత్ర రంగంలోకి దిగింది. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా అంతటి విజయం వెనుక ఓ …
Read More »భరత్ అనే నేను..ఓ వసుమతి సాంగ్ టీజర్
ప్రిన్స్ మహేష్ బాబు ,కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఈ నెల 20 న విడుదల కానుంది.అయితే విడుదల సమయం దగ్గర పడుతుండటంతో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ,ట్రైలర్ ,పోస్టర్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. see also …
Read More »అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘన నివాళి..!!
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర విజయవాడ కు చేరుకోనుంది.ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమమలో ఇవాళ భారత …
Read More »ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త..
భారతదేశంలోనే అతి పెద్ద టెలికామ్ నెట్వర్క్ అయిన ఎయిర్టెల్ మేరా పెహలా స్మార్ట్ఫోన్ అనే ఆఫర్ తో అద్భుతమైన ప్రయోజనం అందించనుంది. ఈ ఆఫర్ ద్వారా… ఇప్పటికీ ఎయిర్టెల్ 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్నవారు 4జీ నెట్వర్క్ లోకి మారితే… వారికి 30 జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. see also : సిఐ మాధవి దత్త పుత్రిక కు ఇ౦టర్ లో 457/470.. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ వినియోగదారులందరికీ ఈ …
Read More »సిఐ మాధవి దత్త పుత్రిక కు ఇ౦టర్ లో 457/470..
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల౦ నిమ్మపల్లి కి చె౦దిన గుమ్మడి భవాని చిన్నతనం లోనే అమ్మ నాన్నలు అనారోగ్యం తో మరణి౦చగా ఆనాధగా మారారు. అయితే పత్రికల్లో చూసి…చలి౦చి…ఆనాటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య…సిఐ మాధవి లు ఆర్థిక సాయం అ౦ది౦చారు. సిఐ మాధవి దత్తత తీసుకొని నాలుగేళ్లుగా తన సొ౦త ఖర్చులతో చదివిస్తు౦ది. see also :“భరత్ అనే నేను ” సినిమాని ఎలాగైనా సక్సెస్ …
Read More »నాగార్జునసాగర్ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు
నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇవాళ ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.అనంతరం జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావుతో ప్రపంచబ్యాంకు బృందం సమావేశమైంది.చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు తమకు సంతృప్తి కలిగించినట్టు ఈ బృందం తెలిపింది. ఈ ప్రాజెక్టు పరిధిలో …
Read More »