Home / KSR (page 247)

KSR

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..!!

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.ఈ ఫలితాలలో ఫస్టియర్ లో 62.35 శాతం ఉత్తిర్ణ త నమోదు కాగా సెకండ్ ఇయర్ లో 67.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఇంటర్ సెకండ్ ఇయర్ లో 85శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో మేడ్చల్,కొమురం భీ మ్.జిల్లాలు ఉండగా రెండవ స్థానంలో 77శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ఉన్నది.చివరి స్థానంలో మహబూబాబాద్‌ జిల్లా(40శాతం) …

Read More »

కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు..బాబా రాందేవ్ ప్రశంసలు

టీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ కలిశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం కురిపించారు.రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని..ఆయన ఆలోచనలు అద్భుతమని కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. రైతులకు ఏం కావాలో అది చేస్తున్నారు..ఎక్కువమంది …

Read More »

నిర్మాత వాకాడ అప్పారావు పచ్చి కామాంధుడు..!!

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి.. మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ నగరంలోని  ఫిల్మ్ ఛాంబర్‌ ఎదుట  అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.దీంతో నిన్న  మా అసోసియేషన్ కూడా దిగొచ్చింది.అయితే నిన్న ఓ ప్రముఖ టీవీ చానెల్  నిర్వహించిన చర్చ కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి …

Read More »

నేడు బెంగళూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ..!!

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఫ్రంట్‌పై ఆసక్తిగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. మొదటగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఫ్రంట్ పట్ల ఆమె ఆసక్తి కనబరిచారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ వెళ్లనున్నారు,ఈ పర్యటనలో భాగంగా మాజీ …

Read More »

శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపిన వైఎస్‌ జగన్‌

పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ ర్యాంకును సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్‌ బ్యాడ్మింటన్‌ చరిత్రలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను ప్రకాశ్‌ పదుకొనే తర్వాత తెలుగు వాడైన శ్రీకాంత్‌ సాధించినందుకు గర్వకారణంగా ఉందని జగన్ ప్రశంసించారు. శ్రీకాంత్‌ సాధించిన ఈ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని …

Read More »

తెలుగు నేర్చుకుంటున్ననారా లోకేష్..!!

తెలుగు నేర్చుకుంటున్ననారా లోకేష్..!! అవును మీరు చదివింది  నిజమే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి  తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగులో మాట్లాడటానికి శిక్షణ తీసుకుంటున్నాడు.ఇదుకోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం G.O. RT.No.168 తో జివో జారీ చేసింది.లోకేష్ కు తెలుగు నేర్పుతున్న గురువు పేరు పెద్ది రామారావు.2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా పెద్ది రామారావే గురువుగా …

Read More »

నటి శ్రీరెడ్డి గెలిచింది..!! దెబ్బకు దిగొచ్చిన మా అసోసియేషన్

‘కాస్టింగ్ కౌచ్’ పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ నటి శ్రీరెడ్డి గత కొద్దిరోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిలించాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి తన నిరసన చేసిన విషయం తెలిసిందే.అయితే ఆమె చేసిన పోరాటం ఫలించింది. ఆమె విమర్శలు, సాక్ష్యాల దెబ్బకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కాళ్లబేరానికి దిగొచ్చింది.ఆమెపై నిషేధాన్ని ఎత్తేసింది. ఆమెతో 900 మంది ‘మా’ …

Read More »

సోషల్ మీడియాలో నేటిజన్లు ప్రశంసలు..అసలేం జరిగిందంటే..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ ” సహాయం చేయండి సర్ ” అని ఎవ్వరైనా ట్వీట్ చేస్తే చాలు..వెంటనే స్పందించి ..తక్షణ సహాయం అందేలా చేస్తారు.అయితే మంత్రి కేటీఆర్ ఇవాళ ఓ సామాన్య పౌరుడికి క్షమాపణ చెప్పి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.తనవల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరారు. అసలేం జరిగిందంటే.. ఐదు రోజుల …

Read More »

మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం..!!

ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఏ ఎన్నికలు జరిగిన బీజేపీ విజయడంఖా మోగిస్తుంది.మహారాష్ట్రలోని జామ్నర్ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.మొత్తం 25 కార్పొరేషన్లలోనూ అధికార బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిచారు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖ మంత్రి గిరీశ్‌ మహాజన్‌ భార్య సాధనా మహాజన్‌ ఎన్సీపీ అభ్యర్థి అంజలి పవార్‌పై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే …

Read More »

మిషన్ భ‌గీర‌థతో‌ ఆరోగ్యక‌ర స‌మాజం.. మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాదేప‌ల్లిలో రూ.48 కోట్ల‌తో చేప‌ట్టిన భ‌గీర‌థ మంచినీటి ట్యాంకుకి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాప‌న చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అప‌ర భ‌గీర‌థ ప్ర‌య‌త్న‌మే భ‌గీర‌థ‌ ప‌థ‌కం మంచినీర‌న్నారు. ఇంటింటికీ న‌ల్లాల ద్వారా నీటిని అందించే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ద‌ని తెలిపారు. దీని ద్వారా ఆరోగ్యక‌ర స‌మాజ నిర్మాణం జరుగుతుందన్నారు. నీటి ద్వారా వ్యాపించే 30 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat