తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రధానంగా ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్లీనరీ ఆహ్వాన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డిలతో వేసింది. ఇతర కమిటీలకూ బాధ్యులను పార్టీ నిర్ణయించింది. సభా ప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు …
Read More »1061 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో వేగం పెంచింది.రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అద్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయి౦చింది .మొత్తం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 ఫ్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను పాత విధానంలోనే భర్తీ చేయాలని టీ సర్కార్ నిర్ణయి౦చింది. యూనివర్సిటీల వారీగానే రిజర్వేషన్లను పాటిస్తూ ఈ పోస్టులను భర్తీ చేసుకునేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఖాళీలలో …
Read More »శ్రీరెడ్డి వాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్..!!
గత కొన్ని రోజుల నుండి తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నరంటూ నటి శ్రీ రెడ్డి ,మాధవీలత ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శ్రీ రెడ్డి ప్రత్యేకంగా రకుల్ ప్రీత్ సింగ్ ను టార్గెట్ చేస్తూ పలు టీవీ చానెల్స్ కు ఇస్తున్న డిబేట్లలో సంచలన వాఖ్యలు చేస్తుంది.అయితే శ్రీ రెడ్డి చేసిన వాఖ్యలకు రకుల్ మరో సారి క్లారటీ ఇచ్చింది. ఓ ప్రముఖ జాతీయ పత్రికకు …
Read More »మీ ఐదుగురిని ఆంధ్రులు జీవితకాలం మరిచిపోరు..వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గత ఐదు రోజులనుండి వైసీపీ ఎంపీలు దేశ రాజధాని అయినటువంటి డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంగళగిరిలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్కై ప్ ద్వార వీడియో కాల్ లో పరామర్శించారు. see also :వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా …
Read More »సింగరేణి కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు కావాలి..సీఎం కేసీఆర్
సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సమకూరిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టు (డి.ఎం.ఎఫ్.టి.) నిధులతో పాటు ఇతరత్రా సమకూరే నిధులు వినియోగించి రహదారుల నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి …
Read More »వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత..!!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న౦దున రాజకీయ పార్టీ నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ కోసం అడుగులు వేస్తునారు.ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోమళ్ళి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలందరు తమ తమ భవిష్యత్ కోసం పార్టీ లు మారుతున్నారు. …
Read More »ఎంఎంటీఎస్, మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఎంఎంటీఎస్ రెండవ దశ పనులపై మంత్రికేటీఆర్ బేగంపేటలోని మెట్రోరైలు భవన్ లో సమీక్ష జరిపారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీకి, రైల్వే శాఖతో ఉన్న పెండింగ్ అంశాలపైన చర్చించారు. ఎంఎంటీఎస్ రెండవ దశ పనులతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే టర్మినల్, నాగులపల్లిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్ పైన కూడా …
Read More »సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసలు..!
ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.ఇవాళ నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావుతో కలిసి రాందేవ్ బాబా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. “ రైతుల సంక్షేమమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఎజెండా .దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా …
Read More »పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు కొనసాగించాలి..ఎంపీ కవిత
పసుపు బోర్డు ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఇవాళ ఉదయం ఆమె నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా , మంత్రి హరీష్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలని గతంలో ప్రధాని మోదీకి బాబా రాందేవ్ లేఖ రాశారని ఈ సందర్భంగా గుర్తు …
Read More »రైతులకే నా మద్దతు..రాందేవ్ బాబా
పసుపు బోర్డ్ కోసం రైతులు చేసే పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోని గిరి రాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీష్ రావు,ఎంపీ కవిత తో కలిసి యోగ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డ్ కోసం దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేస్తే తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. …
Read More »