ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వాని హిరోయిన్ గా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఈ నెల 20 న విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఓ వసుమతి అనే లిరికల్ పాటను ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది. see also : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!! అయితే ఇప్పటికే …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని సమంత జంటగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా రంగస్థలం.ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.అయితే సోమవారం చెర్రి బాబాయ్ పవన్ కళ్యాణ్ రంగస్థలం సినిమా చూశారు. ఈ సందర్భంగా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.రంగస్థలం చాలా అద్బుతమైన సినిమా అని ..రామ్ చరణ్ చాలా …
Read More »ఏప్రిల్ 14న వైసీపీలోకి యలమంచిలి రవి..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కించుకొని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే పలు రాష్ట్ర ,జాతీయ సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రస్తుత అధిక పార్టీ అయిన టీడీపీ నేతలు జగన్ చెంతకు చేరుతున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి …
Read More »IPL మ్యాచ్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం
ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టంతో 15.5 ఓవర్లలో 127 …
Read More »నిజామాబాద్ లో 9 అసెంబ్లీ సీట్లపై గులాబీ జెండా ఎగరడం ఖాయం..!!
“వచ్చే ఎన్నికల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గులాబీ జెండా రెప రెప లాడడం ఖాయం అని… ఈ ఫలితాలు ఎవరూ మార్చలేరని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు..బోధన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రగతి సభకు మంత్రి హరీశ్రావు, ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బోధన్ నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు నీళ్లు అందించబోతున్నమని …
Read More »అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది.మోటరోలా 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. పలు రకాల స్మార్ట్ఫోన్ మోడళ్లపై భారీ రాయితీలు ప్రకటించింది.అంతే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది.ఈ నెల 11 వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది.మోటో జీ5 మోడల్ అసలు ధర రూ.11,999 కాగా దానిని ఇప్పుడు రూ.8,420కే అందించనుంది. మోటో జీ5ప్లస్పై ఏకంగా రూ.6 వేలు తగ్గించింది. ఫలితంగా రూ.9,990కి తగ్గింది. మోటో జడ్2 …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మహా అద్భుతం..!!
సాగు నీటి ప్రాజెక్టుల రంగంలో ఆసియా ఖండంలోనే చరిత్ర సృష్టించబోతున్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులను, ఉన్నతాధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది . ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న ప్రముఖులు ఎవ్వరూ మామూలు అనుభూతికి … ఆశ్చర్యానికి లోను కావడం లేదు . ప్రాజెక్టు సందర్శించిన తర్వాత వారు స్పందిస్తున్న తీరు మహా అద్భుతంగా ఉంటున్నది . ఈ రోజు …
Read More »కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్లమెంట్ చివరి రోజు వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి.. గత నలుగు రోజుల నుండి వైసీపీ దేశ రాజధాని అయిన డిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. …
Read More »కాంగ్రెస్ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర..మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఖమ్మంజిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీ ఆర్ శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లాలోని మధిరలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి కేటీ ఆర్ మాట్లాడుతూ..67 ఏండ్లలో రైతులకు ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ది మోసాల చరిత్ర …
Read More »కాళేశ్వరం పనుల తీరుపై సిడబ్ల్యుసి బృందం సంతృప్తి..!!
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయు వేగంతో జరుగుతున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం ఆయన ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసూద్,తదితరులు మంత్రి వెంట ఉన్నారు.అనుకున్న రీతిలో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.యుద్దప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, రోజుకు 6000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడకం జరుగుతున్నదని అన్నారు. దేశంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత వేగంగా జరగలేదని చెప్పారు. ఇది ఒక రికార్డ్ …
Read More »