Home / KSR (page 254)

KSR

ఫిల్మ్‌ నగర్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ” యువతి ” హల్‌ చల్‌

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్‌ నగర్‌లో నిన్న రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుండగా ఓ యువతి పీకలదాకా త్రాగి వచ్చి రోడ్డు మీద వీరంగం సృష్టించింది.అంతే కాకుండా అకడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వాటర్ బాటిల్స్ విసిరింది.అంతటితో ఆగకుండా అక్కడ తనిఖీలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడి చేసింది.దీంతో వెంటనే పోలీసులు మహిళా కానిస్టేబుల్‌ సహాయంతో ఆ యువతిని అదుపులోకి …

Read More »

‘భ‌ర‌త్ అనే నేను’ ట్రైల‌ర్‌కు ఫ్యాన్స్ ఫిదా..!!

శ్రీమంతుడు తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియం లో నిన్న  ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరై థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.ఈ ట్రైలర్ లో ప్రిన్స్ సీ ఎం గా కనిపిచడంతో మరియు ఆయ‌న నోటి నుండి వ‌చ్చిన డైలాగ్స్‌కి స్టేడియం …

Read More »

భరత్ బహిరంగ సభ..ఎన్టీఆర్ అన్న ఆ ఒక్కమాటతో సభలో..??

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన ఎన్టీఆర్ స్పీచ్ కు అభిమానులందరు ఫిదా అయ్యారు.భరత్ బహిరంగ సభలో మొదటగా నందమూరి తారకరామారావు మనవడ్ని అయిన తను అభిమానులందరికి నమస్కారాలు అని ఎన్టీఆర్ అనగానే చప్పట్లు ,కేరింతలతో సభ మొత్తం మారుమోగింది.‘‘ఈ రోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. మా ఇద్దర్ని మీరందరూ చూడటం కొత్తగా ఉందేమో …

Read More »

సీఎం కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ..!!

ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల …

Read More »

రైతులకు సీఎం కేసీఆర్ కీలక సూచన..!!

తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచన చేశారు.మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్ ఫెడ్ చైర్మన్  లోక బాపురెడ్డి, ఎండి జగన్ మోహన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలిపారు. మక్కల కొనుగోలు కోసం రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా …

Read More »

అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ ప్రజలు బతికే విధంగా పని చేస్తా.. మంత్రి తుమ్మల

అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజలు బతికే విధంగా పని చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అధికార నివాసం అని, ప్రజల బాధలు తీర్చే కేంద్రమని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన …

Read More »

ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందించేందుకే బస్తీ దవాఖానాలు

ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్ లో సనత్ నగర్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల ఏర్పాట్ల పై కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ బస్తీ దవాఖానా లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని …

Read More »

మంత్రి కేటీఆర్‌కు మ‌రో అంతర్జాతీయ అహ్వానం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు మ‌రో ప్రంప‌చ‌వ్యాప్త గుర్తింపు ద‌క్కింది. ఇప్పటికే పలు దేశ విదేశాల నుంచి ప్రతిష్టాత్మక సమావేశాలు  అహ్వానాలు అందుకుంటున్న  మంత్రి కే తార‌క‌రామారావుకు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి పిలుపు ద‌క్కింది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిగే సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నెషనల్ ఏకానామిక్ ఫోరమ్ సమావేశానికి హజరుకావాల్సిందిగా కోరారు. ఈ ఏడాది మే నెల 24, నుంచి …

Read More »

సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు ..!!

రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏప్రిల్ 5న జోథ్ పూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే..అయితే సల్మాన్ ఖాన్ కు ఇవాళ జోథ్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది .ఈ మేరకు 50వేల రూపాల విలువైన రెండు బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.సల్మాన్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు, …

Read More »

ఇంటింటికీ మంచినీళ్ళు,ప్రతి ఎకరాకు సాగు నీరు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.13.64కోట్లతో నిర్మించిన 176 డబుల్ బెడ్ రూ౦ ఇండ్లను ప్రారంభించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat